ఈ పుట ఆమోదించబడ్డది
వలసినదిగ ప్రపంచ తెలుగు మహాఆసభాకార్య నిర్వాహకాధ్యక్షులు మాన్యశ్రీ మండలి వెంకటకృష్ణారావు గారు అకాడమీని కోరిరి. మహాసభా సఫలత కొరకై కృషిచేయు సంకల్పముతో ఈ భాధ్యతను వహించుటకు అకాదమీ సంతోషముతో అంగీకరించినది.
ఆ విధముగ ప్రకటింపబడిన గ్రంథశ్రేణిలో ఈ తెలుగు శాసనాలు అను గ్రంథమును రచించిన శ్రీ జి.రరబ్రహ్మశాస్త్రి గారు ఆంధ్ర పాఠకలోకమునకు సుపరిచితులు.వారికి మేము కృతజ్ఞతాబద్దులము.గ్రంథమును నిర్దుష్టముగ, చక్కగ ముద్రించిన శివాజీ ప్రెస్ వ్జారికి మా కృతజ్ఞత.
దేవులపల్లి రామానుజరావు
కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ
హైదరాబాదు
19-2-1975