పుట:TeluguSasanalu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేల్పుచెర్ల శాసనము

39

నన్నయాదులు తొలగించిరి.కాని శాసనాలలో నన్నయకు తర్వాతకూడ కనుపించును.


పన్నసి=దానము చేయబడిన భూమి.

ఇదికాకతీయుల నాటివఱకు శాసనములందు కానవచ్చును.

మఱ్తురు=భూపరిమితిని తెలుపు కొలత.


ఇదికాకతీయులకు తర్వాత కూడ శాసనము లందున్నది.ఇట్టిని ఉభయభాషలకు సామాన్యమనుకొనుటలో తప్పులేదు.

*