ఈ పుట ఆమోదించబడ్డది
వేల్పుచెర్ల శాసనము
39
నన్నయాదులు తొలగించిరి.కాని శాసనాలలో నన్నయకు తర్వాతకూడ కనుపించును.
పన్నసి=దానము చేయబడిన భూమి.
ఇదికాకతీయుల నాటివఱకు శాసనములందు కానవచ్చును.
మఱ్తురు=భూపరిమితిని తెలుపు కొలత.
ఇదికాకతీయులకు తర్వాత కూడ శాసనము లందున్నది.ఇట్టిని ఉభయభాషలకు సామాన్యమనుకొనుటలో తప్పులేదు.