మెు ద టి ప్రు క ర ణ ము. 282 మృత్యుంజయరావు అను మన యిద్దఱు లేఁబ్రాయపు వారికిని -宗 నాధిక్య మిచ్చెద నని చెప్పియున్నాను, వీరిలో మొదటివాళిని విషయమయి కూడరు శ్లాఘించి చెప్పియున్నాను. ఆయన యతనిని סיסליכ33עeט2 మిక్కి_లి "65יהר తీసికొన నుద్దేశించు కొన్నాఁడని తలఁచుచున్నాను. కాని యెడల శీఘ్రము +r-S" యూలస్యముగానో యిద్దతికిని పను లిప్పించుటకు నేను చేయఁదగిన దంతయు చేసెదను. మి యాత్త మఖత్యాగ జీవితము యొక్క నాయున్నత గుణగ్రా హకత్వమును గూర్చి మిరాకు దృఢీకరించుచు... ... ఇ-పీ- మెట్కాపు గారు). ఈ యుత్తరమునకు తపవాత దొరగారితో నేను స్వయముగా చూ పాఠశాల విషయమయి మాటాడితిని. ఆయన యున్నత పాఠశాలను నేను పెట్టుటకొప్పుకొన లేదు గాని నేను మధ్యమ పాఠశాలతో తృప్తిపొందిన పకమున, పూర్వము పురజనులవలని చందాల మూలమున కట్టఁబడినట్టియు నిప్పుడు మ్యునిసిపల్ వారి యధీనము చేయఁబడియున్నట్టియు ఫుగమందిరమున కెదురు గానున్న పాఠశాలాగృహమునుకూడ మాకిప్పించెద నని చెప్పెను. మధ్యమ పాఠశాలలో పనిచేయుటకు వెంకటశివుఁడు"గా గొప్పకొనలేదు; ఉన్నత పాఠశాలను పెట్టుటకు దొరగా రొప్పుకొనలేదు. అందు చేత నేను విఫలమనోరథుఁడనై నా వద్దకువచ్చిన వేయిరూయలును గంజాము వేంకట రత్నము గారికి మరల నిచ్చివేసి యప్పటికి నా ప్రయత్నమును విడునవలసిన వాఁడ నైతిని. సత్తిరాజు మృత్యుంజయరావుగారును గోశేటి కనక రాజు గారును తామెంత తక్కువ జీతమునకైనను మధ్యమ పాఠశాలలో నైనను, పరోపకారమున కయి పాటుపడెదమని నిలిచియుండిరి. ఇంతలాశ పక్కి పర్యవసానము తెలిసినది. ఎల్.టీ పరీక లాగ మృత్యుంజయరావుగా 5°s-ಕೆ కృతార్థులయిరి; వేంకట శివుఁడు గారు తప్పిపోయిరి. నా మూటను మన్నించి మెట్కా_పు దొరగారు మృత్యుంజయరావుగారికి రాజమహేంద్రవర তে 4 දීෆ శాస్ర పాఠశాలలో నొక్క_సారిగా నూఱురూపాయల పని నిప్పించిరి. కొంతకాల వుంున తరువాత తమ తొంటి . నియమమును నూనుకొని మధ్యమ