పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మొు ద టి رق కరణ ము 况3 విచారణ సరణిలో తననుండి పైకి తియఁబడినట్టియు నట్టి మనుష్యుల లాభ వున కయి వారి యెడలను లోకము నెడలను (ఏలయన రామబ్రహ్రముయొక్క యింటి మిఁద రాళ్లు వేయుటవంటి దీర్ఘ నిరంతర దోషకర్షము లోకావఖ్యాతి కర మయినందుకు సందేహము లేదు) గల క ర్తవ్యతాబుద్ధితో తన చేత చేయఁ బడినట్టియు వాది శిలావతనమును పోత్సాహపఱుచుచున్నాఁ డన్న పరిశుద్ధ విశ్వాస నివేదనము లయిన పకమున, అప్పుడు ప్రతివాది చేసిన విచారణలు న్యాయముగాను సామాన్య నై పుణ్యములోన జాగరూకతతోను చేయబడిన పక మునను తద్వాక్యములు విచారణలో సంబంధించనివి కాకపోయిన పకు మునను ఇతర విషయములలో నతఁడు వాడి (పతికూలభావమును వహించి యున్నాఁ డన్న యేrసంగతి యూతని వాక్యముల కంటియుండు స్వతంత్ర δκώ καιθοώς Ασάου" ప్రత్యేకముగా సనస్థ వుయియుండదు. శంకరవు తనతో మొట్ట మొదట మొజ్జ పెట్టుకొన్నకాలము మొదలుకొని యీ విషయ ములో నారని సమగ్ర పవర్తననుబట్టి యాతని గుణదోష నిర్ణ యము చేయ వTను; ఈ విషయమయి పయిని చూపఁబడిన సాక్యము సందేహ లేళము సైనను విడువ దని -నేను తలఁచుచున్నాను. 29. ప్రతివాది ద్వేషముచేత పేరితుడైన పకమున, శంకరమ్ల వాది ప్రెఁగల తన యనుమానము చాటుచు తిరుగ నారంభించి నప్పుడే తనకుఁగలి గిన మొదటి యవకాశమునే యతఁడు నిశ్చయము"గా చేకొని యుండును. స్థాపింపబడిన యాతని ప్రవర్తన మంతయు, శంకరవు యొత్తుడుచేత విచార ణలో ప్రవేశించె ననియు, ఆమె యొక్కయు రామబ్రహ్రము యొక్కయు స్పష్టమయిన నియోగముతోనే ప్రథమావకాళము కలుగఁగానే తిన్నగా వాది రీమిద్దకు పోయె ననియు, ఆభియోగము తెచ్చు విషయమున తొందర పాటును నిరుత్సాహ పఱిచె ననియు, కనఁబఱుచుచున్నది. ఆతఁడు నిజముగా నింటికి కావలియుంచుట మాని వేసెను; (కావలి పెట్టినయెడల) తాను చేసిన దానికంటె నెక్కువ సూక్ష్మముగా నొక వేళ విషయమును గాలించి యుండ వచ్చును; కాని యతఁడు సామాన్యమైన జాగరూకత లేకుండఁగాని యేమయిన