పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

>れ○ స్వీ య చరిత్ర ము బాలుఁడు లేన భార్యను వేఱు-గా కాపుర ముండుట fయి పంపు మునికోరుట కిదియే కారణ మనియు, తాను చేసిన విచారణలలో ప్రతివాది సాధారణమైన జాగ్రత్త నుపయోగించియుండిన యెడల నీ పగ్యవసానమునకు వచ్చియుండ వలె ననియు, వాదియొక్క వాదము. ఆ బాలుఁడు వనపాలనోద్యోగిపై దోషారోపణము చేయుచు తనతో నొకకథ చెప్పె ననియు, వనపాలనో ద్యోగినిగూర్చిన కలహముల మూలమున నిల్లు విడిచె ననియు, వాది చెప్పు చున్నాఁడు, ఆయినప్పటికిని తరువాత నొకప్పుడు తాను వనపాలనో ద్యోగితో మాటాడుచు నక్కడ కూరుచుండియుండఁగా నింటివిూఁద నొక రాయి ప్రత్యకముగా పడినప్పుడు సహిత వివాసంగతిని తా నెప్పుడును వనపాలనోద్యోగితో చెప్పలే దని యతఁ డొప్పుకొనుచున్నాడు. ఉన్నత పాథళాలలోను వీరాస్వామి నాయని యొక్క_యు వెంకట్రామయ్య యొక్క_యు గృహములలో జరగిన సభలలోను ప్రతివాది తన ముఖము విూఁదనే తన్ను నిందించి నప్పుడు వనపాలనోద్యోగిపయి బాలుఁడు నింద మోపిన విషయ మయి తానెప్పుడు నొక్క మాటయినను పలుకలే దనియు రాళ్లు వేయుట యింట కాపురమున్నవారి పనియని చూపుటకు దారి తీసెడు సమాచారమును దేనిని తాననుగ్రహింప లే దనియుకూడ వాది యొప్పుకోను చున్నాఁడు. తన వాదమున కేమైన నాధార మండిన పకమున వాది స్వాభా వికముగా తన పనుత వాదము నుదాహరింపఁగోరుట కివి యన్నియు సమయ ములం; ఇటువంటి యవకాళములు తటస్థించి నప్పడు పతివాది తనకు విరోధముగా తన నమ్లకమును వెల్లడి చేయుచున్న సాధనములను మాత్రమే to ON యుండునట్లు ప్రతివాదిని విడిచి యూరకుండిన యెడల నతఁడు తన్ను మాత్రమే తాను నిందించుకోవలెను. 28. ఒకసారి రామబ్రహ్రముయొక్క యింటి విూద రాళ్ల నడAeక —d ρη నిలుపుట కయి చిన్న స్వామి పడవమనుష్యులలో కొందఱిని వాది యిశ్చాత నన్న ట్టును, ఇorకసారి రామబ్రహ్రముయొక్క- rయారితలలో rr కాళ్లు జీయుదుండఁగా నొక హలివాఁడు చూచెనని తాను విన్నys, wూa చెప్పి