పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/424

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3Fーた。 స్వీయ చ రి త్ర ము గలిసి 1910-వ సంవత్సరాంతమున ర900-0-0ల రొక్కమును రు 1100-0-0 లకు కనపర్తి శ్రీరాములుగారు వా8 పేర వ్రాసియిచ్చిన వాగ్దానపత్రమును మొత్తము రెండు వేల రూపాయలు నావశమున నిచ్చిరి. శ్రీరాములుగా రియ్య వలసినది యింకను రావలసియున్నది. హితకారిణీ సమాజమున్నను వితంతు శరణాలయము మొదలయినవాని క్రిందనయ్యోడు వ్యయములలో విశేష భాగము నేనే పెట్టుబడి పెట్టవలసినవాఁడ నగుచున్నాను. సమాజము పకమున నేను వ్యయ పెట్టినది యీవలతికే యాఱు. వేల రూపాయలకు మించిపోయినది. సమాజము వారి కది తీర్చుమార్గము లేక పోఁగా పై పెచ్చు సమాజవ్యయములకయి మాసమాసమును నూ శ్రేణసి రూపా యలు నేనే పెట్టవలసినవాఁడ నగుచున్నాను. నాకాయము తగ్గుచున్నది. ఋణము హెచ్చగుచున్నది. సమాజ పకమున వ్యయ పెట్టిన యాఱు వేల రూపాయలలో మూఁడువేలరూపాయలు • ఋణములచేత వచ్చినవే. నెల కిరు వది నాలుగు రూపాయల యుపకార వేతనమును పొందెడి నీవు వేలకొలఁది. వ్యయముచేయుటకు నీకు సొమ్లెక్కడనుండి వచ్చుచున్నదని యడుగవచ్చును. ధనాగమమునకు నాకు రెండుమార్గములుండినవి—ఒకటి మద్విరచిత పుస్తక విక్రయము ; రెండవది సర్వ కలాశాలా పరీకకత్వము. అశక్తతవలన నేను క్రొత్తపుస్తకములను చేయలేనివాఁడనగుటచేతను,బుద్ధిమంతులయిన పిన్నవారు పలువురు బైలుదేణి వివిధవిషయములలో క్రొత్త కొత్తపుస్తకములను రచియించి ప్రకటించుచుండుటచేతను, నాపుస్తకములయమ్లక మిప్పడు తగ్గిపోయినది. 1887-వ సంవత్సర్గమునుండి యవిచ్ఛిన్నముగా నిగువదియైదేండ్లు నేను సర్వకలాశాలా పరీకకుఁడను గానుండి దానివలన దాదాపుగా నిరువది వేలరూపా ' * సమాజము యొక్క యీధనవిజయశాసస్థను విని 2ూలి నో*ంది. యుదార స్వభావులును దయాళువులును నైన o పి గా పురపు రాజుగారు బుణ విముక్తికయి యి వీవల సమాజమునకు మూఁడు జీల రూపాయలను దయచేయు టయేకాక మాసవ్యయములకయి సెల కఱున దేసి రూపాయలను బంపు