పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/422

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

தி 3-கு స్వి య చ రి త్ర ము తము రెండుమూఁడు త్తరములు వ్రాయనప్పటికే నాకాయాసము కలుగుచు వచ్చెను. బెంగుళూరు వెళ్లుటకుముందు మిత్రబృందమును సమావేశపణిచి యూ నందాశ్రమములో నాకు రోగశాంతి చేసినందునకు దేవునకుఁగృతజ్ఞ తాపూర్వ కములైన వందనముల సమర్పించితిని. ఈ సమయమునందు నాయాహ్వానను నంగీకరించి పట్టణములోని పురుషులను శ్రీలును పలువురువచ్చి నాతోcXలిసి యీశ్వరునకు వందనములర్పించి ప్రార్థనముచేసిరి. ఇట్లు వితంతు ఛరణాల యములోనివారును పట్టణములోనివారును இது లెంతోవుంది యి- ప్రార్ధన సమయమునందును నంతకుముందు వ్యాధి దశయందును వచ్చి చూచి నన్నా ద రించిపోయినను, పదుమూఁడేండ్లు నాచేత్ర పోషింపఁబడి విద్యాబుద్ధులు పడ సిన పులవర్తి సుబ్బారావు భార్య మాత్రము నూనొ*cటలోనే యుండియు నావ్యాధి సమయమునఁగాని రోగశాంతియగుచున్న దినములలోఁగాని ప్రార్థ నదినమునఁగాని యొక్కసారివచ్చి నన్ను చూచిన పాపమునఁ బోయినది "కాదు, ఒక్క పర్యాయము చూచి రవుని సుబ్బరావయినను పంపిన నాఁడు "కాఁడు. కృతజ్ఞతయనఁ గా నిట్లుగదా యుండవలెను ! పాఠశాలకు సెలవు లియ్యగానే మేమందఱమును గలిసి బెంగుళూరికి పోవలెనని నేననుకొంటిని గాని ప్రకాశరావుగారు బెంగుళూరికిఁ బోయినఁగాని యూరోగము కలుగ దనియు, గర్భవతియయియున్న తన భార్య నుపచారమునకయి వెంటఁగొని ముందుగానే పోవలసినదనియు, ఎండకాలపు సెలవులియ్యఁగానే "छॣ":3 వచ్చి వుమ్ముఁ గలిసికో"నెదననియు, వూరి|్చ నెల మధ్యనుండియు నన్ను త్వర పెట్టుచు వచ్చినందున మంగమ్లతో ఏప్రిల్ నెల 3.వ తేదిని బైలుదేతి బెంగుళూరికి పోయితిని; ప్రకాశరావుగారా నెల 27వ తేదిని మమ్లక్కడఁ గలిసికొనిరి. నాభార్య మృతినొందిన సంవత్సరములోపలనే సేనామెకు సమాధిని గట్టించితిని. నామిత్రుఁడైన జేశిరాజు పెద బాపయ్యగారు నా భార్యకం ఔ రెండు సంవత్సరములు স০০৫37্যe", మృతుఁడయ్యెను. అప్పడొక సంఘము *ტგ యాయన -్చరు శాశ్వతపఱుచుటకయి నిర్ధారణములుచేసి చందాలు సము హర్చిరి. ఆంతేకాని క్రియ శూన్యమయ్యెను. నా భార్య కాలధర్మము నొందిన