== 5 р ము స్వి య చ రి త הט2 3 మనకు సహాశియుఁ డయి యుండ వున వేుల వెనుక తీయవలె నని తతణమే నాకు త్తర మిచ్చెను శ్రీజాతియం దింత దయారసము కలదయి యుండినట్టు చెప్పినప్ప డామెకు పురుషజాతియందు దయ తక్కువని విూ రెంతమాత్రమును భావింపఁ గూడదు. పురుషులైనను శ్రీలైనను గీనులయి యాపన్ను లయియున్న వారి యండెల్లను సమానముగానే యూమె దయారసము ప్రసరించుచుండెను. దీనికి నిదర్శనముగా చిరకాలము క్రిందట నడచిన యొక వృత్తాంతమునిం చుదాహు. రించుచున్నాను. వేసవికాలములో నొక నాఁడు మధ్యాహ్నమున నేను పాఠ శాలకు పోయియుండినప్ప డొక పంచముఁడు మూవీధిలాశని యిసుకలా? స్తృతి తప్పి పడిపోయెను ఎండ వేడిమిచేత కాలుచున్న యిసుకలో నొడ లెఱుఁ Kక పడిపోయిన యామాలవానిదురవస్థకు జాలినొంది నాభాక్య వీధిలో నిలు చుండి యిరుగుపొరుగులవారిని దారిని బట్టి పోవు వారిని పిలిచి వానిని నీడను మాయనుగుమిఁద పెట్టుటకు తనకు తోడుపడుఁడని ప్రార్థించెను. కాని, వాఁడు మూలవాఁడగుట చేత శూద్రులు సహితము వానిని ముట్టుకొన నొల్లక మాట వినిపించుకోక తమదారిని పోవఁజొచ్చిరి. ఇట్టు కొంత సేపు జరిగినతరువాత బసవరాజు గనర్రా గారి యింటనుండీ ప్రధమశాత్రపరీక్షతరగతిలో చదువు కొనుచుండిన కనప_ శ్రీరాములుగా బొంటిగంటకును రెండుగంటలకును మధ్య నప్పడాదారిని ఇంటికిఁ బోవుచుండుట తటస్థించెను. నాభౌర్య యప్ప డితరులను జేసిన ప్రార్థననే యా యనను సహితము చేయఁగా, ఆతఁడు తనచేతి లోని ఫుస్తకములను క్రిందఁబెట్టి తోడుపడఁగా నా భార్యయు నతఁడును చెతి యోుక వైపుననుబట్టి యా మాలవానిని మాయనుగుపైని ಪಟ್ಟಿರಿ. అతఁడంతట తన దారిని బోయెను గాని నాభౌర్య లా పలికిఁ బోయి స్పానము చేసివచ్చి వాని యొద్దనుండి కావలసిన సాయము చేయుచుండెను. ఈశ్వరుఁడు పరమపిత యనియు, ఈశ్వరసని సంతాన వునఁదగిన శ్రీ పురుషు లందఱును సోదరీ సోదరతుల్యులనియు, ఆందుచేత పరోపకారమే పరమధర్ఘ మనియు, హృద