పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ ( డ న ప్రు క ర ణ ము 3)()、 రాజ్యమునందు వ్యవహారములో లేదు. అందుచేత మే విూ వివాహనును స్వగృ హమునందు చేయుటకువీలులేక သေဿဝို့ షురాజ్యమయిన దండుపట్టులోనికి వధూ వరులను దీసికొనిపోయి యక్కడ చేయవలసిన వారమయితిమి. ఈ వివాహ మక్కడ నూతనమయినదగుటచేత బెంగుళూరిలోని పెద్దమనుష్యులు విశేషముగా వచ్చి . తాంబూలాది సత్కారములను గైకొని సంతోషించిపోయిరి. మాతో వచ్చిన శ్రీమతి మంగమ్లు వితంతు శరణాలయవులాr నుండినవారిలో నెల్ల “ਨ੍ਹਾਂ భార్య కధికప్రియురాలు. ఆందుచేతనే యీ సారి యూమెను నాభార్య వెంటఁ గొనివచ్చినది ; నా భార్యకామె యందు పుత్రికావాత్సల్యము ; ఆమెుకును నా భౌర్యయందు మాతృ స్నేహము. ఆమె వితంతు శరణాలయములో-నే యుండి నను, తఱుచుగా మాయింటికివచ్చి నాభార్యకు సమస్తోపచారములను జేసి పోవుచుండెడిది. కాఁబట్టి వీరిరువురును తల్లిబిడ్డలన లెనుం 「リマroび3。 నాభార్య నాతో మనమంగమ్లను వివాహముచేసి పంపివేయవలదనియు, పెండ్లిచేసి మన యొద్దనేయుంచుకొందమనియు, పలువూఱుచెప్పచుండెను. శ్రీమతి జానికవు వివాహమయిన తరువాత బెంగుళూరు విడిచి వచ్చినవార వుందఱవును సుఖ ము"గా మరల రాజమహేందవరము చేరితిమి.