పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ ఁ డ న ప్రు క ర ణ ము 33 Fー G& బ్రవ్య శ్రీ కందుకూరి వీరేశలింగము పంతులు గారికి బృందావనపురజనులిచ్చు అభినంద నవు. ఆర్యవర్యా ! భారతమాతపుత్ర వతంసులరగు తమ యాగమమున కెంతయు సంత సించుచు బృందావనపురజనులమగు చేువు నేఁడు తమకు మనఃపూర్వకమగు స్వాగతము నిచ్చుచున్నారము. అభినవగద్యకావ్యములకు మార్గదర్శకులును, ప్రకృతిశాత్ర UK ంథరచన కనేసరులును, ఆంధ్రకవియశఃకర్పూరకరండనిర్మాణమున కాది పురసపులును, నగుటయేకాక వేవిధముల దేశభాషలయం దెల్ల ఁ దెలుఁగు లెస్స'యనివన్నెకెక్కిన యాంధ్రభాషామతల్లికవలంబనమును, ఆంతరాత్త Y"దనలక వహితులలై కార్య శూరత్వమును నెఱపి దుర్ఘటమగు సంస్కరణవల్లికిఁ బట్టుగొమ్లయు వితంతు శరణాలయు శ్రీవిద్యాలయస్థాపనాది దేశోద్ధరణసాధనల ననువుపఱుపఁజాలు నిస్సీనుదయకాలవాలమును, ధర్మ నిష్ట కలిమి 8ہر سپہکۃ పనూనసముచేతను, నిష్కo జీవితముచేతను, నిరవధికాదార్య సాహసవులచేతను, దేశజనులకెల్ల ‘ਹਾਂ దర్శమును, అగుచు ఆంధ్రదేశమునకుఁ దారొనర్చిన మహోపకారనును ఆ చందార్కముగ వర్ధిల్ల ఁజేయుటకును, దమ కాయురారోగ్యముల నొసంగుట గును గరుణామయుఁడగు సర్వేశ్వరుఁ బ్రార్థించుచున్నారము." ఈ పకారముగానే బాపట్ల మొదలయిన స్థలములకు "నేను నెల్లినప్ప is,-డివాగు నాకు స్వాగతమిచ్చి పత్రికలు చదివి దూషించి తాళ్లజేసెడ్ పూర్వకాలము పోయి యిష్పడు భూపించి పూవులు వేసెడి | sལ་ త్తకాలము వచ్చినది అయిన నాకాపూర్వకాలవే యొక్కువసంతోషకరముగా నుండెను. ప్రతిపథులు దూషించిన కొలఁదిని రోషమును తన్మూలమున శార్యోత్సాహ ములును నెక్కువయయి యొక్కువపట్టుదలతోను శ్రద్ధతోను పనిచేయఁగలిగి ég). ず、3 చెన్న ట్టణమునుండి వచ్చినతరువాత మరల నేనొకసారి పురపా8 శుద్ధ విచారణసంఘములో సభ్యుఁడనుగా రెండుసంవత్సరము లుండవలసినవాఁ