పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ ఁ డ న ప , క ర ణ ము 3 ജൂറ రింటెండెంటుగా రిచ్చెడి యుత్తరువులలోఁగాని, వారు చేసెడియాదరణలాశఁ గాని, లోప మున్నట్టు శరణాలయములో నున్న వారికి తోఁచినయెడల, ఆట్టి లోపములను వ్రాఁతమూలముగా పెసిడెంటుగారికి తెలుపవలెను. పెసిడెంటు గారు విమర్శించి స్వయముగాఁ గాని, కమిటీవారితో ఆలాశచించిగాని, తీర్తా నముచేయువఱకును న్యూపరింటెండెంటుగా రిచ్చిన యట్టి యుత్తరువునకు లోఁబడియే ప్రవర్తింపవలెను గాని, వ్యతిరేకించి నడుచుట గాని, మతియేవిధ మైన యనాదరణను జూపుట గాని చేయకూడదు. 11. సత్పన ర్తన విషయములోను, శుచిత్వవిషయములాశను తప్ప నితర విషయములలాగో నధికారమును జూపక స్యూపరింటెండెంటుగారు వితంతుశర వ్రాగాలయములోని వారి స్వమతాచారములను కులాచారములను మన్నింపవలెను. 2. తమ భార్యలతోఁ Ҳ8)& చూడవచ్చెడు తగువునుష్యులను, ఇతర స్టలమునుండి వచ్చి చూడఁ N* •డు పెద్ద మనుష్యులను తప్ప, నితిగుల నెన్వరిని Φ విత్రంతు శరణాలయముల*నికి రానియ్యఁగూడదు. వితంతు శరగ°లలు ము నంచుఁ గ్రోత్తగాఁ జేరఁ దలఁచుకొన్నవారు రావుబహదూరు కందుకూరి వీరేశలింగము పంతులు గారికివాసికాని, వారితో స్వయముగా మాటాడికాని చేరవచ్చును.” & ములుకుట్ల అచ్యుత రామయ్యగారు దయా పూర్వకముగాఁగట్టించి యిచ్చిన క్రొత్త వితంతు శరణాలయమునందు గృహప్రవేశోత్సవము 1908_వ సంవత్సరము నవంబరు నెల 15-వ తేదిని జరగినది. అప్పడు పట్టణములోనివా రనేకులు దయచేసిరి. ఆసమయమునందు నేను చదివినదాని నిందు క్రిందఁ బొండుపఱుచుచున్నాను. రాజమహేంద్రపుర వితంతుశరణాలయ నూతన గృహప్రవేశము. సర్వకారుణ్యుఁడవును, సర్వశుభ ప్రదాతవును, సర్వనియామకుఁడ వును, అయిన యోపరమేశ్వరా! నీకు హృదయపూర్వకములైన నావందన సహస్రములను సమర్పించుచున్నాను. ఈ డీనుని కరుణించి యాదరపూర్వక 21