పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

533ত-০ ে ৈ3 § 5 ca 533 3○3 ركة لا "క్రాంతల కష్టములను గొంతవఱకు తొTలఁగించి, విద్యాడానమువలన i●r•გ ჯy. సగౌరవజీవనమున కర్ష రాండ్రను గాఁ జేయుట యి-శరణాలయము యొక్కముఖ్యోద్దేశము. అందు నిమిత్తమయి ఇంగ్లీషు తెలుఁగు భాషలు నేర్పెడి పాక వ్గాల యొకటి స్థాపింపఁబడియున్నది. అందు కుట్టుపనికూడ నేర్పఁబడును. 1. మనలో శ్రీలు కొందఱు కొంచెము విద్య రాఁగానే గర్వము కలవారయి పనిపాటు చేయుట తమ గౌరవమున క్ష గ్లము కాదని భావించి సోమరులయి చెడుచున్నారు. ఈ వితంతుశరణాలయమునం దిటువంటి దురభి ప్రాయము లెంతమాత్రమును బ్రోత్సాహపఱుపఁబడవు. ఇందుఁ జేరినవా ఠం దఱును పాటుపడుట యభ్యాసము చేసికొనవలెను. వారు వంతుల వరుసను, వంటచేసి, తక్కినవారికి వడ్డించుచుండవలెను. ఒకరు వంటచేయునప్ప డిం” కరు పైపనులను చేయుచుండవలెను. ఈప్రకారముగా వంటచేయుట, తెచ్చిన పదార్థములను జాగ్రత్తచేయుట, వెచ్చముల లెక్క లుంచుట, చిల్లరపనులను శక-ఁబెట్టుట మొదలయినవి వంతులవరుసను జేయుచుండుటవలన, నెల్లవా రును చదువును మాత్రమే కాక గృహకృత్యముల తీర్పనుగూడ నేర్చుకొందురు. ఇందుఁ జేరినవారి వర్ణ భేదమునకు భంగము గలుగకుండ కాపాడుటకయి, ఆ యావర్ణములవారికిఁ దగినట్టుగా వేఱు వేఱుగ వంటలు భోజనములు చేసి 8'నుటకు స్థలము లేర్పఱుపఁ బడియున్నవి. ఇందుండు వారు ప్రతిదినమును ఎవరి బట్టలు వారుతుకుకొని యాతి వేయుచు, ఎవరి పక్కలు వారు "జీసికొని తెల్లవాతి యెత్తివేయుచు, ఉండవలెను. 2. గ్రశరణాలయమునం దున్నవారిలో నెవ్వరికయిన వ్యాధినచ్చుట తటస్థించిన పకమున మందు లిచ్చుటకయి వైద్యుఁ డేర్పఱుపఁ బడును"గాని, యందున్న వితంతువులే యుపచారములను పథ్యపానములను వంతుల వరుసను జేయవలెను. 3. విద్యయం దాస్పక్తిగల బీద బాలవితంతువుల కీళరణాలయమునందు ధర్మార్థముగా ఆన్న వస్త్రాదులును పుస్తకములు మొదలయినవియు నిచ్చి