పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3○ど స్వీయ చ రి త్ర ము సారులు తోటవద్దకువచ్చి చూచుచువచ్చెనుగాని మా సేవకులు వానిని S*c టలోనికి వచ్చినపకమున రక్షకభటుల కొప్పగింతు రని భయపెట్టినందున నిరాశచేసికొని వాఁడు రాజమహేంద్రవరమును విడిచిపోయెను. ఇట్టు కొన్ని వూసవులు జరిగిన తరువాత. -కాకినాడనుండి సలాది కృష్ణమూ ర్తి కనకరత్న మును విహహము చేసికొనెదనని వచ్చెను. ఈ కృష్ణమూర్తి పునర్విహహము చేసికొన్న కోమటి వితంతువునకు పుట్టినవాఁడు. "నేనా కోమటి వితంతువును కృష్ణమూర్తికిచ్చి వివాహము చేసి వారినిద్దతిని పతితయువతీ రకుణశాలలోనే యుంచి మే ము భయంలమును కనిపెట్టి చూచు చుంటిమి. గ్రతనికి నగరపారి శుద్ధ విచారణ కార్యస్థానములో పన్నులు రాబర్టైుడు పనిదొరకినది. వీరు తమకు వచ్చెడు జీతము తమ భోజనమునకే יחד35ל చాలకున్న దనియు, లౌమింట నొక ಯಂ×ಡಿಪಿಟ್ಟಿ భోజనపనార్ధముల నంగళ్లవాడలో నిచ్చెడు వెలలకే యా మైదమనియు, వితంతు శరణాలయములోని వారికిఁగావ లసిన వస్తువులను తమవద్దనే gగా నునట్లు చేయవలసినదనియు, నన్నడిగిరి. "ङ्ग३. నందున కంగీకరించి తమకుఁ గావలసిన పదార్థములను వీరివద్దనే కొనవలసిన దని వితంతు శరణాలయములాశని వారితోఁ జెప్పితిని. వారాష్రకారముగాఁ గొనుచు, తమ కిచ్చెడి యైదురూపాయలును భోజనమునకుఁ జాలకున్నవని మొజ్జ పెట్ట నారంభించిరి. వారు వీరివద్ద సరకులను రొక్క-మిచ్చికొనుచుండిరి. ఇట్లు కొన్నిమాసములు జరగినది. ఒకనాఁటి యుదయముననే నొక మిత్రునితో మాటాడుటకయి పట్టణమునకుఁ బోవుచుండఁగా, పంచదార లేదు తెవుని నాభార్య ਾਂ8` ఁజెప్పెను. ఆక్కడి వెలకే యిచ్చును గనుక కృష్ణమూ 3. యంగడిలో రొక్క మిచ్చికొనుమని చెప్పి నే నూరిలోనికిఁ బోయితిని. నేను మిత్రునితో మాటాడి వచ్చునప్పడంగళ్లవాడలాశ బండినిలిపి యైదశా లిచ్చి వీసెడు పంచదారను కొని తెచ్చితిని. విూరుకూడ తెచ్చితిరా నేనిక్కడ కనకరత్నమవద్ద పంచదారను కొంటినని నాభార్య చెప్పెను. ఎట్లు కొంటివని యడుగఁగా నేడణాలిచ్చి వీసెడు పంచదారకొంటినని చెప్పెను.అప్పడేమియు