పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ ఁ డ వ ప్రు కర ణ ము 3 റ്റ, మొకనాఁడామె నింటదిగవిడిచి బయట బండిలాrశీఁబోయితిమి. తన్నుమూ వెంటఁ దీసికొని పోవనందున కాదినముననా మెు యేడ్చినయేడుపునుచేసిన యల్ల δd3οος జెప్పశక్యముకాదు. ఆయేడుపుచేత నామెకన్నులు వాచి మరల మొదటికి వచ్చెను. ధనవ్యయమును గూరు చుండఁబెట్టి యుపచారము చేయుటయు నట్లుండఁగాఁ గృతజ్ఞతలేక oూవెు చేసినయల్లరికి మే మేల యూమెను దీసికొని వచ్చితిమాయని మూమనస్సులకెంతోవిచారము కలిగెను. ఇది యంతయు మూఢ త్వము యొక్క ఫలముగాని వేఆుకాదు . ఈమె కన్నులు బాగుచేయించి మేము చెన్నపట్టణమునుండి తిరిగివచ్చిన తరువాత నీ మెయు మతీయిద్దఱును K@急 యొక దినమున వంటవూని రొట్టెచేయుటకుఁ బ్రయత్నంపఁగా వలపని వారించి యన్న మేవండుకొండని వితంతు శరణాలయముపని చూచుచుండిన సుంద రమ్ల విధింపఁగా నన్నములోని కేమియు లేదని వండుకోక తగవుపెట్టిరి. ఈ ముగ్గురే యొకనాఁడు నావద్దకువచ్చి తమకు తతణము పెండ్లిచేయని యెడల లేచిపోయెదమని బెదరించిరి. నేను వీరిని వదల్చుకొనుటయే క్షేమకరమని తలఁచి యావఱకొక సంబంధమునుగూర్చి కరగపురమునుండి దండపాణిగారు నా పేర వ్రాసియుండినందున హనుమాయమ్లను పొగబండిలా నెక్కించి యా యనకు తంతివార్తనుపంపి పంపివేసితిని. తక్కినవారినిద్దతిని మతీయిద్దఱికిచ్చి వివాహములుచేసి వారిని వదల్చుకొని పంపివేసితిని, నా రిట్లు గొందరపడ కుండినపకమున వారికింతకం లేు మంచివగులు లభించియుందురు, తరువాతః ములుపడుచు వారిలో నిరువురు లావుపడిన టీAరసాlునKఁ బళ్చాత్తాప పడుచు నాకు వ్రాసిరి. వంటవిషయమయి పcయిutుటo wరMనa"ని చిలంపలు ITI పలువలు కల్పించి యూ"కాశవాణిలాr ಫಿಜುಲಿ సుందరమ్లను నిoదిoచుచు వ్రాసి ప్రకటించిరి. - వితంతుశరణాలయములోనివారి r్క ర్కొ8 నెల జేసి రూపాయలిచ్చుచు వారికిఁ గావలసినవాని నారూపాయలలోఁ గొనియిచ్చుచుం డినప్పడు సుందరమ్ల 궁 త్తన మేమున్నదని యెవ్వరైన నడుగవచ్చును. కొంత "క్రాల మాప్రకారముగానే 2887}as68י (איידסQ8יסל నీవిషయమున C గొంతవూర్పు