3 ) அ స్వీయ చ రి త్ర ము చిలకమ_ లక్షీ నరసింహము గారు పాఠశాలనుంచిన పట్టణములోని గృహము వృద్ధి పొందుచున్న మా పాఠశాలకు చాలనందునను, గృహ స్వాము XC( తమకాయిల్లు కావలెనని కోరినందునను 1908.వ సంవత్సరమునందు ఎడع * ఫ్ల పాఠశాలనుగూడ వూ పాఠశాలలాrఁ జేర్చుకొని యాపాఠశాలయున్న గృహ మునకు నెలకిరువది రూపాయలయ దై యేర్పరుచుకొని మా పాఠశాలను పట్టణ వునుండి యిన్నీసు పేటకుఁ గీసికొని పోయితివిు. దినదినాభివృద్ధినొందు చున్న వూ పాఠశాల "గ్రా గృహము చాలకపోవుటచేత నయిదాలునందల రూపాయలు వ్యయ పెట్టి దొడ్డిలో మూడు పెద్ద సాకలను వేసి కొన్ని తరగతుల నందుంచి తిమి. పిమ్లట నవియు చాలక పోఁగా నిరవది రూ సాంుల క్రిoద్రో" ర్వై యిల్లా సమినాపముననేయకు పుచ్చుకొని క్రింది తరగతుల నందుంచితిమి. బల్లలు మొదలైనవాని నిమిత్తమును శాస్తోపకరణముల నివిు త్తమును పుస్తక భాండా రము నిమిత్తమును శిక్షకుల వేతనాదులల* సంభవించు న్యూనతను ఫూ_ చేయు నిమిత్తమును శ్రీపిఠాపురపు రాజుగా రేడువేలరూపాయ లిచ్చినందున "వారు దయచేసిన యా సామ్మతో బల్లలు మొదలయినవి సమగ్రముగాఁ 8ম্প০ టిమి. ఈ యాస్తిక పాఠశాలకు మా సమూజవున కత్యంత సవశీయుఁడు"గా నుండిన దేశిరాజు పెద బాపయ్యగారిని ప్రధానో సాధ్యాయునిగా నియమింప నిశ్చయించుకొంటిమి. ఆయనయు హితకారిణీ సమాజ పాఠశాలా విషయమున నెంతో యుత్సాహముతో పనిచేయఁ గృతనిశ్చయుఁడయి యుండెను. ఆ యునయే యీ పాఠశాలకు ప్రధానా ధ్యాపకుఁ డైన పక వున పాఠశాల య త్యున్నత ಸ್ಥಿತಿ వచ్చుటయేకాక పట్టణములోని లో$riప కా+రక సవూువు. లన్నియు మహోచ్చదశనొందియుండును. అటువంటి విద్యావినయ సద్గుణ సంపన్నుని యుపదేశ లాభము పొందు భాగ్యము మాపాఠశాలకు లభించినది కాదు. తానొకటి తలఁచిన దైవమొకటి తలఁచును. ఆయన న్యాధి బాధితుఁ డయి యూషధ సేవ నిమి త్తము చెన్నపట్టణము పోయియుండి యక్కడ 1908–వ సంవత్సరము మార్చి నెల 9-వ తేదిస ఈశ్వర సాన్నిధ్యము నొం గెను.