పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ ఁ డ న ప్ర) క ర ణ ము oFTFT కును మాధులకును యూరపియనులు వీధిని బోవునప్పడు వెనుక వందేమాతర మని కేకలు వేయుట యొకయాటయయ్యెను. దీని నాధారముచేసికొని ಗಿನಿ "వారస గ్రో"ందఱు మాపట్టణములోని యుపకరగాహియైన బైడువూడ్డు బొత 7గా8ఖో నావిూcద నే మేమో చెప్పి పాఠశాలాభవనము నా స్థలములో గట్ట నిచ్చినయెడల విద్యార్థులు గుమికూడి యూరపియనులను చప్సటలనుగొట్టి 予忘○ చేయుదురని చెప్పి యాయనకు నమ్మకము పుట్టించిరి. యూరపియనుల నివాస మునకు సమినాపముననున్న యాస్థలములో పాఠశాలాభవనము కట్టఁగూడదని -ూర3 నాతోఁజెప్పిరి. అందు నిమిత్తమయి యాస్థలము కొనఁబడినందున పాద్ర శాలనOదుఁ గట్టింపకుండుటకు వీలు లేదని చెప్పితిని. ఆద్ర వారి నావజ్రకు వూ పాఠశాలో పసంఘములో నొక్కగు గానుండవలసినదని గోరియంటిని. పాఠ శాల నక్కడ కట్టకపోయిన పకమున తాముండెదమని వారు చెప్పిరి. మిరపం డకపోయినను సరే పాఠశాల నక్కడ కట్టకమాననని నేనంటిని, తరువాత దొరగారు నగరపారిశుద్ధ్యసం మువారిని పా ద్రశాలాభననము నందుఁ గట్టుట కంగీకారమియ్యకుండు నట్టు చేయుటకయి ప్రయత్నముచేసిరి. ఆరోగ్యావహ విధులకుఁ బ్రతికూలము గానుండనప్పడు నాస్థలములోఁ బాఠశాలనుగట్టనియ్య వా రే హేతువు విూఁద నిరాకరింతురోచూతవుని నేనును పట్టుపట్టితిని, అక్కడను తవు ప్రయత్నముకొనసాగదని తెలిసికొని జార-గారు కడపటి ప్రయత్న మTగా "పాఠశాల కట్టఁబోయెడుస్థలము యూరపియనుల నివాసములకుఁజేరువ గానున్నదనియు, ఆందుచేత పిల్లలల్లరిచేసి యూరపియనులకు తొTంద రకలుగఁ జేయుదురనియు, పాఠశాల నక్కడ కట్టినయెడల তে")৪ విూయంగీకారమియ్యు వలదనియు, వ్రాసి వుండల కరగ్రాహిద్వారమున విద్యావిచారణాధి కారిగా రికి పంపిరి. ఇక్కడ వారి పయత్నము సఫలమయినది. ఈ దొరగారు వ్రాసిన "హేతువుచేతఁగాక విద్యావిచారణాధికారులు పాథశాలాభవనము నందుఁగట్టిన పకమున బాలురయాటలకు చాలినంతస్థలము లేదన్న వేఱు హేతువుచేత నా స్థలమున పాథశాలను కట్టుకొనుట కంగీకరింపక వేఱుచోట విశాలమైన స్థలములో కట్టవలసినదని వ్రాసిరి. బ్రెయిడువూడ్డు దొరగారట్లు వ్రాయుట