పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ ఁ డ వ ప్రు క ర ణ ము _g)۶-3 ఆ5°ండొరులతో తగవులాడి యొక8 eంకు లాగాకరు బయలఁబెట్టుచు కాగిత ములు వ్రాసి పాఠశాలలోను వీధి గోడలకును దీపస్తంభములకును నంటింపసాగిరి. వారిని వదల్చుకొనుటకూడ కర్తవ్యమని నాకుతోఁచినది. అందుచేత వూపాడ శాలను పట్టణమునుండి రప్పించి 1908-వ సంవత్సరము వేసవికాలపు సెలవుల తరువాత నూతోcటలోని రామచంద్రరావుగారి యింటిలోఁబెట్టితిని. దూరవు గుటచేత పట్టణములోని బాలికలక్కడకు వచ్చుటకు మానివేసిరి. అందుచేత తగవులాడిన యుపాధ్యాయినుల నందతిని దీసి వేసితిని. వితంతు శరణాల యములోని వితంతువులు తోఁటలోని యీ కొత్తయింటిలాశనే యుండిరి. వారికి విద్యచెప్పటకయి ప్రవేశ పరీకయందుఁ గృతార్థులయిన వయస్సు ಸಲ್ಲಿನ యుపాధ్యాయులను బెట్టితిని. పాఠశాలను పట్టణగృహమునుండి ᏕᏉeᎼc గించిన తరువాత నాయింటి కించుమించుగా నెలకు ముప్పదిరూపాయల వచ్చుటచే నదియొక క్రొత్తయాదాయముగా నేర్పడెను. తోఁటలా నగతి కశిశు సంరకణశాలను (Orphanage) గూడఁబెట్ట నుద్దేశించితిని గాని তোক:)RO శ్రీపిఠాపురపు రాజుగారు పెట్టఁబూనినందున "तँ నాప్రయత్నముమాని వేసితిని. "నేను చెన్నపట్టణమునకు వెళ్లక ముందా స్తిక పాఠశాలా స్థాపనమునకయి ప్రయత్నించి లబ్ధమనోరథుఁడను గాకపోయినట్టు చెప్పియుంటినిగదా ? నేను సంకల్పించిన పనిలో నాప్రయత్నము సాగకపోయినను నేనంతటితో విడిచి పెట్టక మరల మరల ప్రయత్నముచేయుచునేయుందును చెన్నపట్టణముపోకుండు టయే తటస్థించియుండిన యెడల మరల కృషిచేసి దాని నీవee కే స్థాపించియుందు “ਜੰੋਹਾਂ ! “ੇ చెన్నపట్టణమునుండి తిరిగివచ్చినతరువాత నా హృదయ క్షేత్రము నందడఁగియుండినయాస్తిక పాఠశాలా స్థాపనలీజము మరల నంకురించెను. మన స్సున్న పకమున మార్గముండకపోదు. శ్రీచిలకమర్తి లక్షీనరసింహముగారు పట్ట ৪৪:১১৩৮° నొక మాధ్యమిక పాఠశాలను స్థాపించి కొన్నిసంవత్సరములనుండి జర సుచుండిరి. ప్రథమోపాధ్యాయులైన సత్యవోలు లక్ష్మీపతిగారు దానిలో జీతము గైకొనకయే ధర్షార్థముగా పనిచేయుచుండినను దానివ్యయములకై లక్ష్మీనరసిం హ వుగారు కొంతచేతిది పెట్టవలసి వచ్చుచుండెను. నేనాపాఠశాలను హిత