మూ ఁ డ వ § 6 ca 3533 அ) இ. رنةى ప్రధానములైన పాటలతోను ధ్వజపటములతోడి యూరేగింపులతోను నిండి యుఱుములతోను మెఱుములతోను పూర్ణమయి చినుకు లేని శుష్క మేఘా డంబరమువలె క్రియాశూన్యమయి పర్యవసించును. * * * * * * * * * * * * * * * * * * * * పరిశుద్ధాప్తిక మతావలంబులమని చెప్పకొసెడు మనమెప్పడును దేశాభిమాన ము పేరు చెప్పికాని మతియే సత్కియ పేరు చెప్పిగాని యన్యలను ద్వేషింపఁ Kూడదు. * * పయిమాటలు చెప్పినందునకయి యనష్టానిక బ్రాహ్మలలో నొక రా సభలాగ నాకు * పితికిపంద ' యను నూతన బిరుదాంకము ననుగ్రహించిరి. అప్పడక్కడి మండల కరగ్రాహి శాంతుఁడయి సాగనిచ్చినంతవఱకు వాక్ళూ రులు విచ్చలవిడిగా విజృంభించిరిగాని క్రొ త్తమండలకరగ్రాహి వచ్చి కొంచె ము నిగ్రహపయోగమునకు ప్రారంభింపఁగానే మంత్రప్రయోగ ముచేసినట్టుగా వీరందఱును రాజభక్తులుగా మూతిపోయిరి. సంస్కారాభిమానులు బృందావన పురములో నాకు విందుచేయుటకు ప్రయత్నించిరిగాని శ్రీభోగరాజు పట్టాభి సీతారామయ్యగారిలోపల జరిగిన విందులో నాతిధ్యకర్తయు, ముట్నూరి కృష్ణరావుగారును, రామాచారిగారును,పావకేశ్వరరావుగారును మతియొకరును పంచసాండవులవలె నయిదుగురు మాత్రమే నాతోఁగలిసి సోదర ప్రీతిభోజన వును "గావించిరి. ఆనుష్టానిక బ్రాహ్మల వునుకోT నెడువారు కొందఱు సమాజమునందలి యితరసోదరులయెడఁ జూపెడు సౌభ్రాత్రమును ధనవ్యవహారములోని సారళ్య మును జూపుటకయి యొక చిన్న సంగతి నిందుదాహరించుచున్నాను. నేను చెన్నపట్టణ గృహములను విక్రయించి సౌమ్లు తెచ్చిన క్రొత్తలో నాళము కృష్ణరావుగారు మామిడి దేజేంద్రుఁడు గారిని వెంటబెట్టుకొని మాతోఁటకు వచ్చి యి–యన యింగ్లండునకుఁ బోనున్నాఁడుగనుక రూపాయలుకొన్ని నూలeు లప్పియ్యవలసినదని యడిగిరి. విూవద్ద "నేఁబది యeువదివేల రూపాయ. లుండఁగా విూ"రీల యియ్యరాదని నేనడిగితిని. తవు సామ్లలోనుండి యిప్ప డు తీయుటకు వీలుపడదనియు, ఆతఁడు ధనవంతుఁడై నందున నింగ్లండు 古