పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పియూ ఁ డ న క ర ణ ము συ"Ο رتقا లయిన పుస్తకములను వార్తాపత్రికలను వారి యిండ్లకుఁబంపి దేశాభివృద్ధికి పాటుపడెదమని నాకు నేను చెన్నపట్టణములో నున్నప్పడు వ్రాయఁగా నమి మందిరము నుపయోగించుకొనుట కంగీకరించితిననియు, పఠనమందిరమువారు తమ తొంటి యుద్దేశములను విడిచి రాజ్యాంగములలోఁ బవేశించెడు పక మున పఠనమందిరము నందుండి వేలు చొ*టికి తీసికొనిపోవలసినదని నివేదనము నం"పెదననియు, నేనాయన కస త్తరము వ్రాసితిని. ಇಟ್ಜು వ్రాసినందుకు నార్ధము కృష్ణరావుగారికి నావిూcద నెంతో యాగ్రహమువచ్చెను. పఠనమందిరమున కు నా పేరు తీసివేయవలసినదనియు నేను కార్యదర్శికి వ్రాసితిని. ఈ విషయ వుయి మొదట నాకు వ్రాసిన మండలకరగ్రాహితో ను తరువాత నాయన స్థానమున వచ్చిన యింకొక మండలకరగ్రాహితోను ఉర్తర ప్రత్యుత్తరములు నడచిన విూఁదట ఛాయాపట్లోద్బంధన విషయముప్పటికి ముగిసెను. . రాజ ద్రోహపకము వారికి మిరు నాయకులఁటకారా"యని రాజమహేంద్రవరము నందలి యనుగలే కరగ్రాహులైన U.బౌడ్వైటు బొరగారు నన్నడిగిరి. ప్రార్థన "సావూజకులలాr గొంద eరిప్పడు తామవలంబించిన మత సిద్ధాంతములనే పూర్ణముగా వుeరిచిపోయిరి. ఆసిద్ధాంతములలో నొకటి సర్వజన సపs*చర భావము. ఈ సిద్ధాంతమును బట్టి యింగ్లీషువారును మనసహోదర తుల్యలయి యుండఁగా న్యాయముగా నైనను అన్యాయముగానైనను వారిని పరిహసించిన వాఁడును హింసించినవాఁడును దేశాభిమానియైన మహాత్తుఁడని సామూజిక్రసలు భౌవించుట యెంతయు శోచనీయము. 1907-వసంవత్సరము సాంఘిక సభకథ్య కతను వహించుటకు నేను కుముదవల్లియు భీమవరమును వెళ్లినప్పడక్కడ బోడి నారాయణరావుగారును మణికొందఱును మూఢజనుల ముందఱ నింగ్లీ పువారి , , రక్తమును ప్రవాహములు కట్టించవలెనని యుపన్యసించుచుండగా వినుట నాకు కర్ణకఠోరముగానుండెను. నాయుపన్యాసమునందేదో సOబంధమును తెచ్చి యీవఱకింగ్లీషువారు మన దేశమునకు చేసిన వుపకోప-కారమునకయి వారి యెడల మనము కృ త్యలమయి యుండవలయుననియు వారిని మనము ద్వేషిం పక మన స్వాతంత్ర్య సంపాదనము నిమిత్తమయి ప్రభుత్వమువారికి వినయ