పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ ఁ డ వ $1 & сә $боз o 2 2 こッ డుచు వచ్చెను; అందుచేత తీర్థ యాత్రాపరులు సహితము తామిల్ల వెడలు నప్పడు మరణకాలమునం దప్పగించునట్లుగా బుణధనాదులను బిడ్డల కప్ప λοίο మృతులకై యేడ్చునట్లు బంభు మిత్రాదులు రోదనములు చేయుచుండఁ గా బయలుదేఱుచుండిరి; కాశికిఁ బోయినవాఁడును కాటికిఁ బోయినవాఁడును సమానమన్న లోకోక్తి మిరిప్పడును వినుచుండ లేదా ? ఆ కాలమునందు సేవ్యము కాక సారవంతములైన భూములు సహితము ఆనేకములు వీడుగా విడిచిపెట్టఁబడుచుండెను; నీటియాధారములు క్రొత్తవి నిర్మించుటలేక సాళిఁ గాఁ బూర్వకాలమునందున్నవి సహితము బాగుచేయించువారు లేక యుపే కింపఁబడి పాడగుచుండెను , క్షామములు సర్వసాధారణము లగుచుండెను ; సామాన్యజనులు విద్యాగంధ మెఱుఁగక యజ్ఞానాంధకారములా? గ్రుడ్డివారి వలె సంచరించుచుండిరి ; గాఢాంధకారములో మెఱుపు మెఱిసినట్లు దైవిక ముగా వుంచి రాజొకానొకఁడప్పడప్పడు వచ్చుచు వచ్చినప్పడు జనులకల్ప సౌఖ్యము కలుగుచు వచ్చినను, ఆ మేలు తడవు నిలుచునది"గాక సామాన్యముగా దేశమును విపదంథకారమే న్ముకొనియుండెను ; ఆకాలమునం గొకఁడు గ్రామాంతరముపోయినయెడల మరలవచ్చి కంటఁబడుదాఁ వాని క్షేమవార్త బంధువులకు తెలియకుండెను. పురాణములయందు వర్ణి 0పఁ బడిన చిరకాల జీవులనంటి వారెవ్వరైన నుండి యీ భరతఖండము యొక్క వెనుకటి ಸ್ಥಿಠಿನಿ Nూడఁ జూడఁ గలిగినపక మున ఆప్పటి భరతఖండమునకును మన యిప్పటి భరతఖండమునకును నరక మనకను స్వర్ణమునకును ఉన్నంత వ్యత్యాసమున్న తని చెప్పక పోరు, ఆకాల పస్థితిని జూచియుండనందున నిప్పటివారి కనేకుల కాస్థితి దురవగాహమయి యున్నది. శతసంవత్సర పరిమితమయిన యింగ్లీషువారి సత్పరిపాలనమువలన వునమిప్పడనుభవింపఁ గలిగిన సుఖసాధనముల ననేకములను మనపూర్వులు స్వప్నావస్థయందును వినియు కనియునుండగు. కాళిలాగోని వారి క్షేమ సమూ కాూరవును తంత్రీ ముఖమున నూఱుల"లఁది క్రోసులదూరములోనున్న Ox» చ్చటివారు నిమిషములోఁ దెలిసికోగలుగుదురని నూఱు సంవత్సరములక్రిందట