పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ ఁ డ వ ప్ర, కరణ ము -92)人 బుద్ధిమంతు ల-సేకపలాలోచించి కృషిచేసే కడచిన నాలుగు సంవత్సరములనుండి యు దేశీయ మహాసభను స్థాపించి వ్యయప్రయాసములను బొటింపక సర్వజన క్షేమాభివృద్ధుల నిమిత్తమయి పాటుపడుచున్నారు. సర్వజనోపయుక్తమయిన యీ మహాసభయొక్క యుద్దేశములను గూ ర్చియు: దీనివలనఁ గలుగ నపేక్షించిన ప్రయోజనములనుగూర్చియు, దీనివిష యవుయి యెల్లవారును జేయవలసిన కృత్యములను గూర్చియు, ఈవఱకు సమా వేశమయిన మూఁడు సభలలాశను జేయఁబడిన నిశ్చయములను గూర్చియు -నేనిప్పడు కొంత ప్రసంగింపఁ బోవుచున్నాను. మిరందఱు సావధాన మన స్కులరయి -చి త్తగింపవలయును. ఈసభయొక్క ప్రధానోద్దేశములు ముఖ్యముగా మూఁడని చెప్ప వచ్చును. అందు మొదటిది నేటిసఱకును జాలిమత కులాచార భేదములచేత .Oබීජූඨි యైకమత్యములేక యున్న హిందూ దేశవులvని సలు తెx లు గానున్న మహాజనులనందతీ నొక్కటిగా కలిపి దేశాభిమానము పురి కొల్పుట. రెండ "వది oూ ప్రకారముగాఁ జేరిన వు పశిజనులలో జ్ఞాననీతిగలాచార వ్యవహా రాదులైన సము స్త్రశాఖలయందును UK మక్రమముగా నభివృద్ధిని కలిగించుట. మూఁడవది హిందూదేశము యొక్క క్షేమమునకు భంగకరముగాను న్యాయ విరుద్ధముగాను నున్నయవస్థలయందు సవరణను కలిగించుటవలన నింగ్లాండు చేశమునకును హిందూదేశమునకును గల యనుబంధమును మఱింత దృఢపఅు చుట. ప్రభుత్వము వారియెడల ప్రజలకనురాగాభివృద్ధిచేయుట యన్న ООуче యుద్దేశమిందుఁగడపటఁ జెప్పఁబడినను, ప్రాధాన్యమును ဖ္ရင္ဆို యీ సభవారి యుద్ధేశములలో నిదియే మొదటిదని చెప్పవలసియున్నది. ఓర్వ లేనివారు కొందఠీ సభకు ముఖ్యకారకులుగా నున్నవారి యుద్దేశము జనులను పురికొల్పి వా8త్తి దొరతనము వారివిూcద ద్వేషమును పుట్టించుట యని నిష్కారణముగా పోప్గారోపణము చేసి లేని యపవాదమును వేయుచున్నను, కొంచెమాలా"చించి చూచువారికందఱికిని వారివాక్యములు సత్యమునకు మిక్కిలి దూరము లైనవని బోధపడకపోవు. ရဝမ္ဘိపువారి ప్రభుత్వమువలనఁ κε)λ8. ముఖ్య ఫలముల