二の2人ご స్వీ dరు -చ రి رق ము వైశ్యులును, శూగ్రులును, క్రైస్తవు లాకరిద్దఱును గలిసి భోజనములు చేసిరి. భోజనము చేసినవారిలాr నొకఁడు విందారగించినవారి పేరుల నెంతో &oss"ses geo-oo-3 The Indian Messenger) యనునింగ్లీ షు పత్రికకుఁ బంపి ప్రకటించెను. ఆ కెపేరులే సత్యవాదినిలాశఁ దెలుఁ గునఁ బ్రకటింపఁబడినప్ప డతఁడే బాపయ్యగారు ప్రకటించినారనుకొని యూ యనను దూషింప మొదలు పెట్టెను. కోమట్లలో భోజనము చేసిన వారిలాrశీ ప్రాయశ్చిత్తము చేయించుకోక నిలిచిన వారొక్క కారుమూరి కావురాజు .3 אייזד ఈవిందు జరిగిన మూఁడుదినముల కనఁగా 1906-వ సంవత్సరము ခိုး[့ వరి నెల 15వ తేదిని మాతండ్రి గారి యాబ్దికమును నేను బ్రౌప్తధర్ధ పద్ధతినిఁ బెట్టి, నాఁడు మొదలుకొని నేను వర్ణభేదమును త్యజించి సార్వజన ఫౌభా త్రమును వహించి యనుష్టానిక బ్రాహ్మఁడనగుచున్నానని ఫూrశిపించి, నాచేత నాహ్వానముచేయఁబడియుండిన కైస్తవులులానుగాఁగలసర్వజాతులవారితోను xలిసి సహపంక్తిని భోజనము చేసితిని, అప్పడు వితంతు శరణాలయము వేఱుగ లేకపోవుటచేత నందలియిద్దఱు ముగ్గురు వితంతువులును గలిసి మాయింటనే యుండిరి. నేనెవ్వరితో భోజనముచేసినను సరే జందెము తీసివేయకుండినయెడల వారు మాయింటనే యుందుమని చెప్పిరి. ఆట్లు తీసి వేయకుండుటకు వలను పడడనియు వారినిమిత్తమయి పదు నేను దినములవఱకును జన్నిదమును తీసి చేయక యుంచుకొనెదననియు వారీలాశపల నిష్టమున్నచో వేఱుచోటికిఁ బో వచ్చుననియు పోకుండెడువారికి వేఱుచోట వాసస్థానమేర్పతి చెదననియుఁజెప్పి తిని. పులవర్తి వేంకట సుబ్బారావను పదునెనిమిదేండ్ల బాలుఁడొకఁడు కూడ నా సంరక్షణలో నుండెను. వారికిఁ జెప్పిన యతనికిని జెప్పితిని ఆతఁడు జేతాధారము లేని వాఁడయినందున నాయొద్దనే యుండెదనని చెప్పెను. బ్రా పుణవితంతువు లిద్దఱును 26-వ తేదిని మాయిల్లు విడిచి వెడలిపోయిరి. ఒక్కశూద్రవితంతువు మాత్ర మ యుండెను. L3 దినములుంచిన తరువాతి "నే నాదినముననే యజ్ఞోప వీతమును దీసివేసి యందఱితోను జెప్పితిని, యజ్ఞోప