పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ ఁ డ న § 5 ca 53.3 _○どキー رتقا వుకాదు; ఎంత చదివినవాఁడైనను, నీతిలేనివాఁడైనచో నట్టివాఁడు సజ్జన పరిత్యాజ్యఁడయి పవిత్రమైన మనుష్యనామమునకే యనర్జుఁడగును. భ్రమ ప్రమాదాదులు మనుష్యులకు సహజములగుటచేతఁ దప్ప చేయుట వింతకాదు. చేసినతప్పఁ దెలిసికొని, మించినదాని కను తాపపడి, ముందుcదన ప్రవర్తన మును బౌగు చేసికొనుట బుద్ధిమంతుని లకణము. కాఁబట్టి యత్తమురాలైన తవు ప్రథమ భార్యను మరలఁగొనివచ్చి యింటనుంచుకొని యాదరించి చక్కఁ గా నేలుచుఁ గోరి తెచ్చుకొన్న యీ క్రొత్తభార్యయెదిగి కాపురమునకువచ్చి నప్ప డీయగ్రమహిషికిఁ గలిగించిన సౌఖ్యమునే కలిగింపక యన్య స్త్రీ విముఖతతో నాయబల నర్ధాంగి యనుటకుఁ దగినట్లుగా నాదరింతురని మా జేవిూన్ దారుగారికి హితబోధచేయుచున్నారము.ఇట్లు చేసినచొ*నీయవమానకర వివాహమువలనఁ గలిగెడు దుష్ఫలము eיהו97סי ననర్థదాయకములుకాకుండును. ప్రథమ భార్య యిట్లు పరితాపపడుచుండఁగా నో గఱుఁగని తనకూఁతుని మరల నిచ్చి వివాహముచేయుట కీ క్రొత్తమామగారికి మన సెట్లనచ్చినదో! ధనమున "కాక్ష పడి లోకములాr నెటువంటివారను దవుకన్న కూఁతులనైన ధనాశా పిశాచ వునకు బలియిత్తురుగదా ! » ఇందుఁ బేర్కొనబడిన యార్యమతబోధినీ పత్రికాధిపతులు ముఖ్యము గా నన్నును దత్సంబంధమున సామాన్యము గా సంఘ సంస్కర్తలను సర్వదా దూపింనుచుండుటకయి దీక్ష వహించి యవతరించిన మహాశిపురుషులు. మొట్ట మొదట నేను వీరి వ్రాఁతలకు వూఱు | వాయఁ గొంత్ర ప్రయత్నించితిని గాని తరువాత నది యవివేకమనియు నెవ్వరికిని లాభము లేని వృధా కాల క్షేపమని యుఁ దెలిసికొని వాళేది వ్రాసినను వూఱువూటాడక యూరకుండి యు పేషా పరుఁడనయి యాపత్రికనుజదువుటయే మానుకొంటిని. వివాహవిషయమున “ੇ$ వ్రాసిన పయి వాక్యములు పోలవరము జమియోను దారుగా 3 కిని, ఆర్యమత బోధినీ పత్రికాధిపతిగారికిని, మనస్తాపమును కలిగించినవి. ఆర్యమతబోధినీ పత్రికా విలేఖకులు మహాకుపితులయి దీనితో సంబంధించినట్టియు సంబంధింప న ట్టియు బహువిషయములను, నన్ను దూషించుచుఁ దమపత్రికలాశఁ బ్రకటి