మూ ఁ డ వ Š Čý ce 35oɔ .الام كخرى رق ప్రకటింపింపఁబూనుట. త్ర బాలిg~పాఠళాల 1905 వ సంవత్సరము ునేవరు. 16_వ తేదిని నెలకు ముప్పదిరూపాయల యద్దెరాఁగల మాస్వగృహమునందే యుంచఁబడినది. నేను కాపురమున్న కొంచెము భాగముతప్ప, ఇల్లంతయుఁబాఠ శాలనివిు త్తమే విడిచిపెట్టఁబడిన ది. క్ర బాలి కా• పాఠశాలకు దేశిరాజబాపయ్య గారు కార్యదర్శిగా నేర్పఅుపఁబడిరి నేనిక్కడ మొట్టమొదట పూనిన పని Tబాలి-s~ పాఠశాలా స్థాపనమనఁగానే యావఱకు నేను చేయుచుండిన వితంతు. విద్యావివాహప్రయత్నమును వూనితినని కొందఱు భ్రమపడవచ్చును -ఈ పాఠశాల వితంతు శరణాలయ సంబంధమున నే స్థాపింపఁబడినది. “ਜੰ੯੦ చెన్న పురిలోనుండినప్ప డప్పటి హిందూ దేశచక్రవర్తిని పేర విక్టోరియా వితంతు శర గ్రౌణాలSసము నక్కడ స్థాపించి దానిలోని విశ్రంతు విద్యార్థినుల నుపాధ్యాయినీ బోధనాభ్యసన పాఠశాలకుఁ జదువు నిమిత్తమయి పంపుచుంటినని వెనుకనే చ్చెయుంటిని గదా ? అక్కడినుండి నేను కాలు గదలుపఁగానే యక్కడి వితంతు శరణాలయ మంతరించినది అంతరించినదననేల ? నాతోనే బైలు దేతి .రాజమహేంద్రవరమునకు వచ్చినదని చెప్పవచ్చును. నేను రాజవు హేం סרטסס ద్రవరమురాగానే యిద్దఱు ముగ్గుస బాలవితంతువులు వూయింటికనc"గా వితంతు శరణాలయమునకు వచ్చిచేరిరి. వారికి విద్య నిమి త్తమయి పాఠశాల కావలసియుండెను. చెన్నపట్టణములోవలె శ్రీలను బంపఁదగిన పాఠశాల యిక్కడ సేదియు లేదు. ముగ్గురు నలుగురు వితంతువులకై మాత్ర వుపయోగిం చెడు పాఠశాలకంశెు వితంతువులు కాని కు•ూంగనలకును బాలికలకును గూడ ను సయో Xప డిడు విద్యాశాల నేర్పఱుచుట యుచితమని దీనిని స్థాపించితిని. සුධී ముఖ్యముగా శరణాలయముల*నివితీంతువులకోTe9కును సామాన్యముగా విద్యాగుచిగల కుల శ్రీలకొఱకును బాలికలకొఱకును నుద్దేశింపఁబడినది. ఈ పాkrలలా^c జదువుకోనుటకు బాలికలను మాత్రమే "కాక కొందఱు గృహ స్థలు తవు భార్యలను సహితము పంపిరి. శరణాలయములోని వారు గ్యా పైనుండి యొకరిద్దఱు బాలవితంతువులు చదువవచ్చుచుండిరి. వృద్ధుడైనయొక c5੦੦ ਕੱਢਂ ధ్యాయునితోడను నలుగురు బాలికలతోడను పాఠశాల నారంభించితిమి 5. 16