పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

_gు 3ూ స్వీ యు చ రి رث ము "నాకు పరిచితులయివూయింటి కించుమించుగాఁ బ్రతి దినమును వచ్చుచుండెడి "వారు. వీరి తగవులను గీర్చి సమాధానము చేయుటకయి నేనాయనను నియ మింపఁగాఁబుణ్యమునకుఁబోయినఁ బాప మెదురుగావచ్చెనన్నట్టు సాతోపచేళ ముచేయఁబోయిన బాపయ్యగారి విూcదనే నోట నుచ్చరింపరాని మృషా పోషము లారోపించి శరభయ్యగారాయనను దూషింపఁజొచ్చిరి す。3 దక్షిణహిందూస్థాన బ్రహ్మసమాజమునకుఁ బ్రథానాథ్యకుఁడను. బాపయ్య 7గారు బ్రహ్మసమాజాభిమానులయి చెన్నపట్టణములో విద్యాస్థలలో నొక సమూజవును స్థాపించి దానికి నన్ను తఱచుగాఁ దీసికొని పోవుచుండెడి వారు. గ్ర; సంబంధమునుబట్టి బాపయ్యగారు పలువూఱు మాయింటికివచ్చుచు నాయందత్యంత గౌరవముగలవారయి నేను చెప్పిన పని నత్యాదరముతోఁ జేయుచుండెడివారు. ఇటువంటి కార్యములయందు వీరిట్లు నాకు సాయపడుట "నేను చెప్పితినన్న -హేతువుచేళ నే కాదు; సము స్త్ర సత్కార్యములయందును స్వతంత్రముగా నీయనకే యత్యంత ప్రీతియుండెను, ఈయనయు త్సాహమును సుగుణసంపదను గారై కతత్పరతనుజూచి యీతcడు ముందు నేను పూనిన సంస్కార కార్యమును సమర్ధతతో నిర్వహింపఁగలవాఁడగునని తలఁచితిని. ఒక నాటిరాత్రి రెండుజాముల వేళ శరభయ్య యత్తగా రేడ్చుచు మూయింటికి పరు గెత్తుకొనివచ్చి తన యల్లుఁడు తనకూఁతును చంపుచున్నాఁడని కేకలు వేసెను. "నేనును నాభౌర్యయు నిద్రలో నులికిపడిలేచి మేడదిగివచ్చి యామె వెంట వారి యింటికిఁబోయితిమి. మేముపోయి చూచునప్పటికి పడకగది దీపములేక చీఁ కటిగానుండెను. ఎన్ని పిలిచినను శరభయ్యగారు పలుక లేదు; రాజేశ్వరీ' యని పిలువఁగా లోపలినుండి యాచిన్నది మాత్రము పలికి మావద్దకువచ్చినది. మేమాచిన్నదానిని మావెంటఁబెట్టుకొని మాయింటికివచ్చితిమి. మొట్టికాయల చేత నా చిన్నదాని తలయంతయు పచ్చిపుండయి బహుదినములు పరుండుట సహితము వీలు లేని స్థితిలోనుండెను. వుఱు నాఁడతఁడు బలనంతము"గా "నా చిన్నదానిని మాయింటినుండి లాగుకొనిపోవఁ బ్రయత్నించెను గాని నేను యుక సమయములాశఁ దగిన పతికియచేసి వారించితిని, ఈ సంబంధమునఁ దరువాత