పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

으)의 , స్వీయ చ రి త్ర ము యనఘనకీర్తిగాంచె ముదవూరఁగఁ గేశవచంద్రసేనుడు కా ఘనతరభక్తిఁజేరెను ఘనంబుగ బాప్తసమాజము న్వడి కౌ, చ. ఇతఁడు ప్రసంగముల్సలిపి యెల్లర రంజిలఁ జేయదకుఁడై ప్రతిభ మెయి కౌజగంబునను బ్రాప్తసమాజమువన్నె కెక్క- నం చిత్రగతిఁజేసి శ్లాఖ్యతనుజెంది సమాజము కార్యదర్శియై యతులిత్ర సాహసంబున సహశీయులఁగూడి త్యజిం చెవర్ణ మున్, 右, కేశవచంద్రసేనులిటు కేవలభైర్యముతోడ వర్ణమన్ పాశము తెంచి యాదిమపు బాప్తసమాజము వాస తన్నుఁగ్రూ రాశయులై వడిన్విడువ నంతట వీడియు వారి నెయ్యపుం బౌశము హిందు దేశపుసమాజయస్థాపన చేసె ずesoK巨「. ਕ੍ਰ`. హిందూదేశపు బాష్ట్ర సంఘమును సాపించెంగగా యంత్ర క్షసకౌ Φ ముందే కేశవచంద్రసేనుఁ Tడెన్రి)నిు నున్నొక్కపర్యాయ మెు ప్పందా నీ పురి కేగు దెంచి యిచటం బచ్చప్పవిద్యాలయం బందు0 బ్రౌప్తమతంబుఁగూరిచి యుప న్యాసంబు చేసెందXన్. శా. ఈలీలన్ మృదుమాధురీ మహిమతో నెన్నో యుపన్యాసముల్ శ్రీలం జేసిన నాలకించి వుదిహాళింజెంది శ్రీరాజ yశ్ పాలాచార్యులు లానుగాఁగలఘనుల్బ్రష్ట్రంబు సేవింపఁగాఁ బోల స్వేదసమాజము న్నిలిపి రీప్రోలందు సద్భక్తితోన్. ఉ. ఈతఁడెతత్త్వబోధినిని నిప్పరమందును గ్రావిడంబులో నాతరువాతఁబూన్కి మొయినాంధ్రమునం బ్రచురించి చాలఁ బ్ర ఖ్యాతివహించె ద్రావిడులయందలి మూర్ఖతపోవునట్లు స ఫ్టేతువులిచ్చి పుస్తకములెన్నియొ తా రచియించె దకతన్. ఉ ఈయనకసన్ సహాయుఁడయియెంతయు నిశ్చలభక్తితోడ సు బ్రాయలు సెట్టి పాటుపడి వన్నెకుఁ దెచ్చె సవూజ మెంతయు న్ బోయినఁగొంతకాలమిటు పుణ్యశ రీరులు వీర లిర్వరున్ గాయములందొఱంగిరి యొకంట సమాజము పెంపుతూలఁగన్!