పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

$ 6 сә:Kos · E ෆ රි జాడయెక్కడను కానరాలేదు. స్త్ర స్తకము తెచ్చియిచ్చినవారి కిరువదియైదు రూపాయలు పారితో పి.కమిచ్చెదనని ప్రకటించినను కార్యము లేకపోయెను. ఇందుమూలమున నేను నెలదినములు పడిన క్యమంతయు నిష్ఫలకుయ్యెను. అందుచేత నేను కోటకుఁబోయి చదివిన పుస్తకములనే మరల చదివి వ్రాసిన దానిగానే మరల (వాసికోవలసివచ్చెను. הסג3אנשים טSot33 ప్రాచ్యలిఖిత పు_స్థక భాండాగారము కోటల*నుంaను, y ప్రకారముగా విశేష శ్రమపడి నేను కవులచరిత్రమును ാർ. *ప్పటిioTు నిప్పడు కవులచరిత్రమును వ్రాయుటకెక్కువ సౌలభ్యము శీర్పడినవి. పునస్సంశోధనముచేసి కవుల్వరి త్రము నిప్పడు వృద్ధిపణిచి బాగుచేయవచ్చునుగాని వృద్ధుడనయి దుర్బలుఁడ నయిdగుండుట దీత •ို సo$"ధనమునగ వలయుశక్తియు నోపికయు నా కిప్పడు లేసన్నబి, పికి దూదు." ఫులచరి విషయమున నేనుపడిన పాటు T58)ctos oro: చ్చును గాని గీయితర Noథరచనా విషయమునను సేనింత కష్ట పడలేదని న మ్ముచున్నాను. * 03 సర్వక లాభాలవారు బహుసంవత్సరములు పరీక్షాపథనీయ గ్రంథమునుగా నిర్ణయించి యుండుటచేత నేను పడిన పయా సము సఫలమయినదనియే సంతోషించుచున్నాను. ఈగ్రంథ ప్రకటనమువలన మనవారిలో కవుల విషయమున నావఱకుండిన యభిప్రాయము లనేకములు వూఱిపోయినవి. ఆవఱకు నన్నయభట్టును తిక్కన సామయాజియు సవుకా లీనులయినట్టును, నన్నయభ ట్గారకుని మరణానంతరమున రాజన రేంద్రుఁడాంధ్ర భారతమును పూర్తిచేయింపవలెన్న యుద్దేశముతో “ నిండుమనంబున న్యనవ నీతసమూన ?? మన్నపద్యమునో * మదవూతంగతురంx~ంచన ” యన్నపద్య మునో వ్రాయించిపంపఁగా తిక్కన సోమయాజి మరల నాపద్యము సీ వేeు"గా వ్రాసి వర్తము వేసిపంపఁగా నతఁడు భారత శేషమును రచించుటకు తగినవాఁ డని నిర్ణ oుOచి రాజనరేంద్రుఁ డాతనిని తనయాస్థానమునకుఁ బిలిపించినట్టును, సర్వజనులును నమ్మచుండిరి. ఈకవుల కిద్దఱకును నడుమని న్నూఱు సంవత్సర ములంతరమున్నదని సహెకుకము"గా నేను నిరూపించిన పిమ్మట చదువుకొన్న వారిలో పూర్వాభిపాయము పూర్తముగా మూతిపోయినది, ఆయినను కవి