పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ての2.○ స్వీయ చ రి త్ర ము మైన మాళవికాగ్నిమిత్రము. ఇది రత్నావళివలెనే నాటికయంు బహువిష యములయందు దానిని బోలియుండును. దీనిని 1885_వ సంవత్సరమునందు నేను ముద్రింపించి ప్రకటించి, కృష్ణమి శవిరచితమైన ప్రబోధ చంద్రోదయ మును దెనిఁగింప నారంభించి ప్రథమాంకమును వివేకవర్ధనిలోఁ బ్రచురించితిని. శైలినిజూపుటకయి మాళవికాగ్ని మిత్రములాగోనుండి రెండుమూఁడు పద్యముల నిందుదాహరించి తరువాత ప్రబోధచందోదయ నాటకమునకు వచ్చెదను. ఉ. కొందఱు విద్య నన్యులకుఁ గోవిదులయ్యను నేర్పలేరిలన్ ; గొందఱు బోధచేయుదురు గొప్పఁగఁ గొంచెమె తాను నేర్చియు కౌ ; yoందుx రెండిటం దెలివిఁబొంది వెలింగెడు బుద్ధిశాలు లే యోండును నగ్రగణ్యులని యెన్నికగాంతురు శిక్ష-కాభిలాr F. చ. తరుణులు వేడ్కతోఁబ్రథమ దర్శనకాలమునందుఁదద్దయం బురసపులరూపము ల్నయనము ల్లనియంగను జూ-డఁగోరియు కొ ధరఁదరభాయ లె"క్షులు మనఃపియులం దిలకించుపట్టులన్ గరమును విప్సికన్లోనరుగా గను నమ్మలనిండ నెప్పడు కౌ. H సర్వమును బ్రాఁతదని యొందు సాగు గాదు ; క్రొత్తదనియె కావ్యమునకుఁగొఱఁ ప్రరాగు ; యోగ్యులు గ్రహింతురారసి యు తమంబు ; మూఢుఁడన్యులనే నమ్మబుద్ధి లేక o 1885-వ సంవత్సరమునందారంభించి యప్పటికి నిలిపివేసిన ప్రబోధ చంద్రోదయ -నాటకమును వురలనందుకోTని చింతామణి మాసపత్రికయందుఁ గొంక్ర గ్రో"ంత్ర-గాల బ్రకటించి 1891-3 సంవత్సరనునందు పుస్తకరూపమున ముద్రింపించితిని. සුධි యద్వైతమతసిద్ధాంతమును బ్రతిపాదించుటకయి చేయఁ బడిన వేదాంత-నాటకము. ఇందు వివేకునకును మహాశి మోహునకును పోరా టను జరగి కడపట వివేకునకు జయము కలిగినట్టు వర్ణింపఁబడినది. ఇందలి