రె 0 డ వ ప్రు క ర ణ ము റാ:3 సెట్టిగారి సాదర పూర్వకములైన ప్రియవచనములచేతను "నేను వేగిరపడి భారత సంగ్రహమును వ్రాసియిచ్చెదనని వాగ్దానముచేసితిని, తెలుఁగులో పద్య కావ్యములు వలసినన్ని యున్నందున పద్యకావ్య విరవనవును వూని వేసి వచనకావ్యములు లేనికోTeరిఁతను దీర్చుటకయి తద్రచనమునందే "నా "కాలవును వినియోగింపఁ దలఁచి యున్నవాఁడనగుటచేత నిష్టములేకయు శ్రీతిక లేకయు దేహస్వాస్థ ములేకయు భారతసంగ్రహమును వ్రాయక రెండు మూడు సంవ త్సరములు గడపి తుదకు చెన్నపట్టణముబారి తొందర యొక్కువగుచు వచ్చుట చేతను చేసిన వాగ్దానమును తప్పట ధర్మముకాదని తలఁచుటచేతను రాజశేఖర చరిత్ర రచనానంతరమున రెండు మాసములలో 1878–వ సంవత్సరాంతమున శుద్ధాంధ్ర భారతసంగ్రహమును వ్రాసిముగించి చెన్నపురికిఁ బంపితిని. ఇది ముద్రింపఁబడి ప్రకటింపఁబడిన తరువాత సర్వకలాశాలవారు దీనిని ప్రథమ శాశ్ర పరీక్షాపఠనీయ గ్రంథమునుగా నిర్ణయించిరి. ఈ పుస్తక మును, ఆరం భించి ముగింపక విడిచిపెట్టిన శుద్ధాంగ్రోత్తర రావూయణమును, పలువురు ప్రశ ంసించియున్నారు, క్రః రెండు శుద్ధాంధ్ర కావ్యములనుండియు కొన్ని పద్యముల నిందుదాహరించేుచేున్నాను. భారతసంగ్రుహము ఉ. హత్తులఁగ త్తలానులను నందపురోవిరిబోండ్ల ੇoਕਹਾਂ మొత్తముఁ దెచ్చి యిచ్చి సతము నది మెచ్చుచుఁ గొల్చుచుండుదుర్ క్రొ త్తగ నాల్లు సంద్రములకున్ నడువుంగలరాచసింగవుల్" మొత్తములై యటంగొలువులోపల నొప్పెడు నేలదాలుపుకౌ, ல் పలుమానికపుఁగోళ్ల పసిఁడివుంచే ముమినాఁద నంచపాన్పునఁబవ్వళించునీవు! కటకటా! యిటువంటికటికి నేలఁబరుండనోర్చితివెట్లు దుర్యోధనుండ ! వేనవేలెప్పడు వెనుకముందులఁ జేరి కొలువుచేయుచేునుండ నలరునీవు ! దాయలుబ్బఁగ నక్కటా!యొంటిఁబడియుండఁజాలితివెట్లు దుశ్శాసనుండ!