పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

で5 ○ ※ 3 $ 5 сә:Kos O3)R. رتقا నైన కొంత కాలమునకే ధవళేశ్వరము పాఠశాలను పరీక్షించుటకు వచ్చిరి. ఆయన ద్వితీయోపాధ్యాయుఁడు క్షేత్రగణితము నేర్పుచున్న తరగతికిఁబోయి, యొక ప్రతిజ్ఞ నిచ్చి దానిని పలకలమివాఁదచేసి చూపుఁడని విద్యార్థుల నడిగెను. వారది చేయలేక తప్పిపోయిరి. నల్ల బల్ల విూఁద তে");Oম38 విద్యార్థలకు చూపమని దొరగారు నన్నడిగిరి. ఆపాఠము ద్వితీయోపాధ్యాయుఁడు పుచ్చుకొనునది గాన చేసిచేూపవలసినవాఁడతఁడని నేను చెప్పితిని. 4 కాదు 憩ず。 చూపవలసిన దని. నన్నాయన నియమించెను. నేను చూపనని నిరృయముగా నిరౌకరించితిని. గ్ర; సంగతి నాయన తనస్తరణ పుస్తకములో వాసికొనెను. ఆంతకుమునుపే యింకొక వ్యతిక్రమము జరగినది. పాఠళాలలో దొరగా రొక్క_గు సూగుచుండుటయు, ఉపాధ్యాయులు "వెుదలయినవారు నిలుచుం డుటయు, ఆచారము, సేనాప్రకారముగా చేయక ప8:భారకపనిచేత కుర్చీ తెప్పించి వేయించుకొని నూయన సరస సీూగుచుంటిని. పాఠశాలాపరీకు యుయిన తగువాత 5"ర"గాగు నావ" కొంతసేపు వూ."డిరి. నావర్తనమును "ర"గా8కి నాయుంచు కొంత యనిష్టముకలిగినను, నాస్వతంత్రస్వభావము నకు సంతోషించి నా వ్యాకరణమును పాఠశాలలలో పెట్టుటకు కార్యనిర్వా హకుల కు త్తరువు చేసెను. ఆందుచేత నా వ్యాకరణముయొక్క- "మొదటికూ ర్పంతయు నల్పకాలములోనే యమ్లుడుపోయెను. ఆపుస్తకమిప్పడును మన చేశమునందలి పాఠశాలలో మాత్రమే “ਾਂ నైజామురాజ్యమునందును "వాడఁ బడుచున్నది. నీతిదీపిక యీ కాలమున కనుకూలమయిన నీతులను గలదయి కింది తర xగ్రుeుల*ని బాలురకో"eeకు సులభమైన గీతపద్యములలో వ్రాయఁబడినది. ఇదియు బహుకాలము పాఠశాలలయO దుపయోగింపఁబడినది. ఆందులోని పద్యములు గొన్ని యిందు క్రింద నుదాహరింపఁబడుచున్నవి. Å. ఆన్నవస్త్రాదులకునైన నధికమైన భోగభాగ్యంబులకునైన భూమిమినాఁద నొరులనే నముగొనియెపునుండరాదు తనదుచేతుల నమ్లంగఁజనునుగాని, -N Cò