పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

○_2)○ స్వీయ చ రి త్ర ము వితంతు శరణాలయమున కేదైన కొంతనిధి చేర్చిపెట్టవలయు నన్నయద్దేశ ము తో పోలవరము జమిదారుగారిచ్చిన వేయిరూపాయలను ఆర్బత్తునట్టు కంపెనీ ಟ್ಟಿತಿನಿ. నాచేతికి సామ్మవచ్చినప్ప డెల్లను కొంతకొంతచేర్చుచువచ్చి ZSw` 8م وم నిని రెండువేల యిన్నూఱు రూపాయలవఱకును పెంచితిని. చెన్నపట్టణములో మాయింటనుండుచువచ్చిన వితంతువులను విద్యాభ్యా సము నిమిత్తము ఎహ్మరులోనున్న దొరతనమువారి శ్రీబోధనాభ్యసన పాఠ శాలకుఁ బంపుచుంటినని ముందే తెలిపియుంటినిగదా. అక్కడకుఁబోవు వితంతు వులు కొందఱు సాయంకాలమింటి కాలస్యముగా వచ్చుచుండిరి. రాజధానీ కలాశాలనుండి సాయం-కాలము నే నింటికివచ్చునప్పటికైన వారిల్లచేరకుండుట చూచి యనువూనపడి •యేుల యిట్టింటి కాలస్యముగావచ్చుచున్నారని උඥයී8 తిని. ఉపాధ్యాయిని పలకవిూఁద లెక్క వేయఁగా దానిని పుస్తకములాశ నెక్కించుకొనుట కాలస్యమయినదని యొకనాఁడును, త్రోవలోనున్న యుపాధ్యాయినియింటికి పాఠముచెప్పించుకొనుటకు పోవుటచేత నాలస్య మైన దని యొకనాఁడును, వారు సాకులు చెప్పచువచ్చిరి సేనాయుపాధ్యాయిని యింటికిఁబోయి నిన్న సాయంకాలము వారు విూయింటికి వచ్చిరాయని యడుగఁ గా నామె రాలేదని చెప్పెను. g్మలోపల నొక చిన్నది తనకు జ్వరమువచ్చు చున్నదని తిన్నగా నన్నము తినక ముక్కుచు మూలుగుచు నుండఁగా వైద్యు లచేత మందు లిప్పించితిని. వైద్యులెన్నాళ్లు మందిచ్చినను దేహమామెకు స్వస్థ పడలేదు. అందుచేత నే నామెను వైద్యురాలి (lady doctor) యొద్దకు త్తరము వ్రాసి పంపి, యామెను పరీక్షించి వ్యాధిస్వభావమేమో తెలుపవలసినదని కొపోరి తిని. ఆమె పరీక్షించి యీ-మె సుఖరోగములచేత బౌధపడుచున్నదని నాక్షస వ్రాసెను. ఆయుత్తరమును చదువగానే నామనస్సులో విషాద థేటములు కలిగి, బాలవితంతువుల నాపాఠశాలకు పంపుట క్షేమకరము కాదని తలఁచితిని. eう立で&;委rPepeyv*恋) యుపాధ్యాయినులో, సహవాసినులైన S*డి విద్యార్థినులో, యెవ్వరో యొకఠీవితంతుయువతి కన్యపురుష సంధానముచేసియుందురు. మా యింట-సే పాఠశాలయంతమన్న నాకున్న రెండిండ్లలాశను దేనిలోను పాఠశాల