పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మొు ద టి ప్రు క ర ణ ము CTFー చాచేపో తొందర చేయక యూరకుండ రని తెలిసికొని సాయంకాల వూఱు xంటలయిన తరువాత వూ యింటికి రండని యావఱకే విద్యార్థులకు చెప్పి పుచ్చి తిని. వివాహమునకుఁ గావలసిన సమ స్త్ర సన్నాహములను -నేను ముందుగానే చేసియుంటిని. తనంతవచ్చుటకు వధువునకు మాయిల్లు తెలియదు; ఎవ్వరయి నను తీసికొని వచ్చి యామెను మాయింట నప్పగింపవలెను; వచ్చునప్పుడు మావా రెవ్వరైన వెంటనుండిన యెడల జను లను వూనపడి బంధువులకుఁ దెలి నచొ* కార్యమునకు విఘ్నము కలుగును. కాఁబట్టి ముందేఁబదిగజముల దూర ములో మృత్యుంజయరావుగారి తమ్లుఁడు కామేశ్వరరావుగారు పోతగట్టు విూద నడుచునట్టును, వెనుక దూరములో వధువాయన ననుసరించి నడుచుచు నతఁ డేవీధులలో తిరుగునో తానా వీధులలో తిరుగుచుండునట్టును, ఆతఁడే oుంటి వీధిగమ్లము మె ఫ్లెక్కి దిగునో యది వూ యిల్లని గ్రహించి యందు ప్రవేశించునట్లును, సంకేత మేర్పతిచితిమి. ఆ సంకేత ప్రకారముగా వధువు సాయంకాలము తండ్రి యిల్లు విడిచి ಪ್ತಟಿಕೆ పోయిన తరువాత్ర తల్లిని అక్కగారిని ఏమతించి కామేశ్వరరావుగారి వెనుక నడిచివచ్చి మాయిల్లు చొచ్చెను. "నేను ను బ్బారావు పంతులు గారి యింటినుండి వచ్చునప్పటికి నన్ను చూచుట కయి వధువునకు సన్నిహితబంధువును పట్టణమునకు స్థిరదండ విధాయి యునైన తాడూరి లక్ష్మీనరసింహారావు పంతులు గారు వచ్చియుండిరి. ఆయనను మేడమివాఁదికి తీసికొనిపోయి కూగుచుండఁబెట్టి, క్రిందికి దిగివచ్చి తోగణములు మొదలయినవి కట్ట నియమించి, నే నాయనతో మాటాడి పంపి పై పోయితిని. "సీనిoఠ S'ందరపడివను శీఘ్రముగా رن منك تجده رمى 8" నన్నాయన విడిచి పెట్టనందున సాగనంపుట కయి యాయనను వెంటఁగొని క్రిందికి దిగునప్పటికి దాదాపుగా నాఱు గంటలయినది. ఆయన వీధిద్వార మునకు తోరణములు కట్టియుండుట చూచి 6 సేఁడేదో శుభకార్యములాగున నున్నది " అని నాతో ననెను. 4 ఆలాగుననేయున్నది " అని నేను బదులు పలికితిని. 4 వధూవరులెవ్వరు ? " అని యాయన నన్నడుగగా, 46 ఫ్రేుపు విూకు తెలియవచ్చు" నని చెప్పి యాయనను పంపివేసి యేర్పాటులు చేయుట