పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మొు ద టి ప్ర, కరణ ము いす2 జరగిన 19 వది యైన మానూరి పురుషోత్తము పంతులు గారి వివాహమును గూర్చి మాత్రము కొంచెము చెప్పవలసియున్నది. ఆప్పుడు పదునాలు సంవత్సరముల ప్రాయముగల యొక చక్కని మాధ్వ బాల వితంతువు కాకినాడలో నున్నదనియు, فع చిన్నదానికి వివాహము చేయవలె నని తండ్రి కిష్టమున్నను బంధువులకును స్వాములవారికిని భయపడి యతఁడు పైకి రాఁజాలకున్నాడనియు, לG:כואסיה సూర్యప్రకాశరావు "నాయఁడు"గారు మొదలైనవారు నాకు కాకినాడనుండి వ్రాసిరి. ఆ కాలము నందు మాధ్వమతస్వాములవారు వూ వుండలమునందు శిష్యసంచారము చేయు చుండిరి. స్వాములవారు గురుదక్షిణ గైకొని శిష్యులకు తప్తముద్రాంకణము చేయుదురు; ఉద్యోగములలో నున్న వారందఱును మూడేసి నెలల జీతము గురుస్వాములవారికి సమర్పింపవలసి యుండును; స్వాములవా రేయే గ్రామ ములకు విచ్చేయుదురో యాయా గ్రామములలోని బాలవింతంతువులకు ’ਤੁੰਂ ఖండన మహోత్సవము నడచుచుండును. ఈ స్వాములవారి బారినుండి తప్పించుట šooo dŚre చిన్నదానితండ్రి స్వాములవారు రాజమహేంద్రవర ములోనుండి నంతకాలమును తన కొవూరితతో కాకినాడలో నుండెను. స్వాములవారు రాజమహేంద్రవరమునుండి కాకినాడకు విజయము చేయఁగానే యాయన కాకినాడ విడిచి కుటుంబ సహితముగా రాజమహేంద్రవరమునకు వచ్చి యిన్నీను పేటలో నొక యింటిలో కాపురముండెను. ఆ యింటిలోనే యూ కాలమునందు పట్టపరీక తరగతిలో చదువుచున్న సత్తిరాజు మృత్యుం జయరావు గారును కుటుంబ సహితముగాఁ గా పుగముండుట తటస్థించెను. ఆయన తవుడైన కామేశ్వరరావు గారు ప్రథమశాస్ర పరీక తరగతిలో చదువుకొనుచుండిను. ఆ బాలవితంతువు తనకు వివాహము చేసికోవలెనన్న యిచ్ఛగలదనియు, తగిన ఐరుని కుదిర్చి తెలుపఁగానే బైలు దేతి విచ్చెద ననియు, మృత్యుంజయరావుగారి భార్యతో చెప్పెను. ఆమె యా సంగతిని భర్తకు చెప్పఁగా నతఁడు నాకుఁ దెలిపెను. ఇఁక వరాన్వేషణము చేయవలసి యున్నది. ప్రథమశాస్ర పరీక తరగతిలో కొంతకాలము నావద్ద చదువు