పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మొు ద టి ప్ర, కర ణ ము C「○ రాకుండిన యా యుద్యమ బీజము కొన్ని సంవత్సరముల క్రిందట నంకురించి మరల తలయెత్తి పాఠశాలా స్థాపనరూపమున సఫలత నొందిన దంు క్రిపితా పురపు రాజుగారి యనుగ్రహమువలన దివ్యభవనమునుబడసి యాస్తిక పాఠా ళాలా నామమున వెలయుచున్నది. ఈ పాఠశాలను గూర్చి ముందు యుక్త సమయమున వివరముగా వ్రాయcబడును. 1898 ක් సంవత్సరమునందు చెన్నపురి దొరతనమువారు నన్ను సర్వకలా wer ow-c (Fellow of the Madras University) #88. e యూరోగ్యహీనతను బట్టి వివేకవర్ధని నిలుపుచేయఁబడిన తరువాతהסד 1891 వ సంవత్సరమునందు న్యాపతి నుబ్బారావుపంతులు గారు తెలుఁగులో చింతామణీ యను మాసపత్రికను స్థాపించి మా వివేకవర్థనీ ముద్రాకర ముద్రింపించుచువచ్చిరి. దానికి సేనును (వాఁతలో సవశి פסיכל הד*"יesנeירס యుఁడనయి వ్రాయుచుంటిని. దాని కయిన సము స్త్రవ్యయములను ను బ్బా రావు పంతులని"గా రే భరించు చుం డిడు వారు. 1897 వ సంవత్సరము జూన్ నెలలో గోదావరీ మండల సభ యేలూరు పట్టణమునందు జరగినది. ఆ సంవత్సరము జూన్ నెల 9 వ తేదిని మండల సాంఘిక సభ కూడ నక్కడ సే జరిగినది. ఈ సభకు గౌరవ నీయు లైన న్యాపతి ను బ్బారావుపంతులుగా రగ్రాసనాధిపత్యము వహించుట కేర్పాటు చేయబడినను కార్యాంతరముచేత వారాదినమున నక్కడకు రాలేక పోవుట యనివార్య మయినందున వారిస్థానమున నన్నగ్రాసనాసీనునిగా నియమించిరి. వూ వుండలములో సాంఘిక మండల సభలు జరగుట కదియేు యారంభము. వ్యావహారిక సభ కెందఱు జనులు వచ్చిరో యంతమంది యీసాంఘిక సభకును వచ్చినందున మా మండలములో జనులు సాంఘిక విషయ ములయందుకూడ శ్రద్ధవహించుట కారంభించి రనుట స్పష్టమగుచున్నది. ఈ కృష్ణా మండల సభ కూడ కూడెను"గాని యా మండలమునందు సా6 چِی-8صوeرeچ ఫిుక సభజరగలేదు. ప్రత్యేకముగా సాంఘిక సభలు జరగక పోయినను 6