పుట:Srinadhakavi-Jeevithamu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

శ్రీనాథకవి


1383 మరుత్తరాట్చరిత రచనా కాలము 1394 పల్నాటివీరచరిత్ర రచనా కాలము 1387 శాలివాహనసప్తశతి రచనా కాలము 1390 పండితారాధ్య చరిత్ర కాలము

1395 ఆంధ్రనైషధ రచనా కాలము
1400 హరవిలాస రచనా కాలము
1415 పొన్నుల్లి శాసన కాలము
1410ఫిరంగిపుర శాసన కాలము
1413 అలపాడు శాసనకాలము
1416 అమీనాబాదు శాసనకాలము

1420 శ్రీ శైల యాత, శివరాత్రి మాహాత్మ్య రచనాకాలము
1425 డిండిమభట్టు నోడించి కవిసార్వభౌముఁడగుట
1425 సర్వజ్ఞ సింగమనాయుని దర్శించుట
1430 భీమఖండ కాలము
1435 కాశీఖండ కాలము

మరణ కాలమును సరిగా నిర్ణయించి చెప్పియుండ లేదు

1425 శ్రీనామని మఱది దుగ్గన విరచిత నాచికేతూ పాఖ్యాన రచనాకాలము

1480 మఱియొక స్థలమునఁ జెప్పిన నాచి కేశూ సౌఖ్యాన రచ
నా కాలము.

వీరేశలింగ ము గారు శ్రీనాథునీ మరణ కాలమును నిర్ణంచి చెప్ప
కపోయినను పిల్లల మట్టి పిసవీకభప్రకవిని గూర్చి వ్రాసిన ఘట్టమున
యవనదశలోఁ దెలుంగురాయని ఒద్దకుఁ బోయి కవిత్వము చెప్పి,
యాతనిని 'మెప్పించిన శ్రీ నాథుఁడు సృసింహ రాజు యొక్క తండ్రి కాల
ములోనే కాక కొంతవఱకీ నృసింహ రాజుయొక్క రాజ్య కాలములో