పుట:Srinadhakavi-Jeevithamu.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాద్యాయము

256


దుసకఁట, క్రీభిబిమముము శ్రీనాథ విరచితము కాదని తాము 'స్థిరీకరించియుండియు మానవల్లీ రానుకృష్ణకవిగారు. క్రీడాభిరామపీఠిక లో నక్షయ్యంబుగ' అను పద్యము నుదాహరించి యాసందర్భమున దీనిచే శ్రీ నాథునకు దాక్షారామ వేశ్యలతో సంబందము గలదని వేఱుగ జెప్పనక్కర లేదు. వీధి నాటకములోని చిన్న పోతియే శ్రీనాథునకుఁ గూర్చుమగువయోయని సందియుము: గలుగుచున్నది.' ' అని వ్రాసినారనిరి. మొదటిది చాటువు వారి యభిప్రాయము ప్రకారమురెండవది శ్రీనాథ విరతము కాదు, రామకృష్ణకవి రీయూహూ వీరి కెట్లు పరమప్రమాణమయ్యెనో యూహింప నలవిగాదు; నమ్మినయెడల నీట్టి పిచ్చికథలు పెక్కులుగలవు. వీటికి దలయఁ దోకయ నుం డవు . శ్రీనాథకవి చేసిన : శ్యానర్న నాదులనుబట్టి యిదంతయుఁ గల్పన చేసినారు గాని ఱొండు గాదు. పూర్వకవులు చేసిన ' వర్ణనలను బట్టి వారి యొక్క వర్తనములను నిర్ణయింప రాదు, అందు చేతనే నేనాంధ్రుల చరిత్రములో . ఇట్టి సిద్ధాంతమునే మనము సాహసించి చేయువలసిన పశమున లోకములో సిగ్గును విడనాడి ప్రబం దములలోఁ గామోద్రేకముగలిగించు విధమున మిక్కిలి పచ్చిగా స్త్రీ వర్ణనకులు గావించి రసికజనమనోరంజనము గావించెడు కవులను, లోకములోని విటవురుషుల దుర్వర్తసముల హాస్య ప్రబంధరూపమునను ప్రహపన రూపమునను వెల్లడించెను. కవులను, కామపరవశులనియు, వారలు శ్రీనాథునికంటే ఘనులు కౌజూలరనియు మనము సిద్ధాంతము చేసి చెప్పవలసి వచ్చును గదా!” అని 'నేను వ్రాసి - యున్నాను., 1. గుమ్మడి కాయల దొంగయన్న బుజము తడివి డివిచూచుకొన్న వానిపగిది తమ్మును తమ గ్రంథములను బేర్కొన్న వాడనని యహంకారమసుబూని నావాక్యములో మొదటనున్న "ఇట్టి సిద్ధాంతమునే మనము సాహసించి చేయవలసిన పక్షమున లోకములో సిగ్గుమ