పుట:Srinadhakavi-Jeevithamu.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షషష్టాధ్యాయము

145


అను పద్యము గన్పట్టుచున్నందున వీర నృపాలుడు సైతము మత సంరక్షకులగు బ్రాహ్మణులకు నగహారము నొసంగు చుండెనని విదితము కాగలదు. ఇట్లు కొండవీటి రెడ్లు, రాజమహేంద్రపుర రెడ్లు బాహ్మణులకు భూదానము చేసినారన్న కుక్షింభరమాత్రుతులయిన బ్రాహ్మలకు వ్యర్థముగా భూదానములు చేయుచుండి రని నవనాగరికులు కొందఱ తలుచి పరిహసిం పవచ్చునుగాని యట్లు తలుచుట న్యాయుముగాదు విద్యలన్నీయు బ్రాహ్మణుల యాధీనమై యుండుట చేత వేదశాస్త్రాది విద్యల పోషణార్థము సర్వకాలములందు పుణ్యము పేరు చెప్పుకొని వేద వేదాంగ వేత్త లయిన బ్రాహ్మణులకు మాత్రమే భూదానములు మొదలగుచేయుచుండిరని భావింపవల యును. వారియు దేశ ముగూడ నట్టిదై యుండెను. వీరభధ్ర భూపాలుని పట్టమహిషి యుగు అనితల్లీ దేవి ఆయుర్వేద పారంగతుఁడైన పరహి తాచార్యుఁడను బ్రాహ్మణునకు కలువచేరను గ్రామమునకు అన్నవర మని పేరిడి దానము చేసి యుండెను వరహితుని పూర్వు లెల్లను నా యుర్వేదపారంగతులయిన భీషజ్ఞణుల ని శాసనమునం దభివర్ణింప బడిరి. అట్టి యుత్మ విద్యను నేర్చి బహుజనోపకారకులై ప్రసిద్ధి నొందిన బ్రాహ్మణోత్త ముల బోషించుట యాయుర్వేదవిద్యను బోపించుట కాదా ! ఇట్టి యుత్తను శాస్త్రములు నశింపళుడంజేయుటకే వారాకాలమునందు గ్రామములు భూములునానిని బ్రాహ్మణోత్త ముల బోషించుట బోషించుట కాదా ! ఇట్టి యుత్తను శాస్త్రములు నశింపకుండ జేయుటకే వారాకాలమునందు గ్రామములు భూములు మొదలగు వానిని బ్రాహ్మణోత్తములకు దానము చేయుచుండిరి. పై దానము శా.. శ. 1354 (1428] శోభకృద్వర్ష శ్రావణ కృక్షైకాదశీ దినంబున శ్రీ మార్కండేయేశ్వరుని నన్నీ ధానమునఁ జేయఁబడినది.