పుట:Srinadhakavi-Jeevithamu.pdf/172

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

పంచమాధ్యాయము

విఖ్యాతి గాంచుచుండుట దలపోసి తనకర్హసత్కారము లారాజ్యమునఁ గలుగఁ గలవని యూహించి రాజమహేద్రపురమునకు విచ్చేసెను. రాజమహేంద్రపుర విద్వజ్జనము తోడి ప్రఛమసమావేశ మంత యుత్సాహకరమైనదిగ శ్రీనాథునకు గన్పట్టలేదు. రాజస్తానమున నీతనిబ్రవేశము గల్గిన దమయాధిక్యతకు కెక్కడ న్యూనతవచ్చునోయని పెక్కంక్కండ్రు పండితులు భయకుడుచుండిరి. అయినను అన్న మంత్రి యొక్క నాఁడు విద్వజ్జనపరివేష్ఠితుడై కొలువుకూటము నుండి తన్ను తప్పించిన విధము నీవిధముగా వర్ణించి యున్నాడు.

సీ. బొట్ట సభాకస్థాన ఏం జేద్య
లుద్దండపొండిత్య లొక్కవంక
ఫణి పభాషిత భోకి వాన
లుత్తమ పొగల్యు ఇక్కవంక
భుమ్మిత గ్రంథ గాధా విముల బా
హుశ్రుక్య సంపన్ను మొక్కవ్వక
వేదాంత పాప నావి కొంత హృషయజు
లుపనిషత్తు జు కొక్క వరకు

తే. సుభయభాషాకవీశ్వరు కొక్క వంక
వేశ్యలొక వంక నోకవంక వీర భటులు
నిలసికొలు వంగఁ గొలువుండి పిలువంబుపై
బెండపూడన్న మంత్రీశ్వరుండ సన్ను .

అట్లు విద్వజ్జన మహజ్జనులచే నలంకరింపఁబడిన యాస్థానమంటపమునకు సకలవిద్యాసనాథుడగు శ్రీనాథుని రప్పించి సముచితాసనమునఁ గూర్చుండ జేసి యమంత్రిపుంగవుఁడు గంభీరధీర సంభాషణములతోడ నామహాకవి నిట్లు ప్రార్థించేను.


<poem>సీ. వినుపించి నాఁడవు వేమభూపాలున కఖిలపురాణ విద్యాగమములు కల్పించినాడవు "గాఢ పాకంబైన హర్ష నైషధ కావ్య మాంధ్రభాష