పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/529

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూ త పు రో జై ము ఒకఁడధర్మంబొనర్చెనం చోర్మివిడచి నీ వధర్మంబుఁ జేయ ననింద్యమగునె? కృష్ణ శిష్యుండవైన నీకేమి తగవు కందని వచింపఁ బార్థుఁడాగ్రహము జేంది ధర్మ మేల? మాకుఁ దలపోయ రాదేమ! శత్రుహనన మొకటి చాలుగాన గాచీయండనోపఁ గలపనులను నీవు తీర్చీకొనెడిదాఁకఁ దేర్పకుండ అగునగుఁ గృష్ణుని శిష్యుఁడ వగుదువుగా మట్టి ధర్మమాడఁగ నీవున్ దగుదువు గా కేమియనుచు నగుమొగమునఁ గర్ణుఁడని యనంతర మతఁడున్ కడఁగి రథచక్రమునుబట్టి కాలదన్ని పైకి లేవనెత్తిడి వేళఁ బార్డుఁడర్టీ దివ్యబొణ మొక్కండు సంధించి విడచి పుచ్చేఁ గర్ణుండు తలఁదెళ్ళి చచ్చిపడఁగ పిమ్మట శల్యునిఁ గురు సై న్యమ్ముల కధినాథుఁ జేయ నహి కేత నుఁడున్ దొమ్మిరిపులను గలచి జీ వమ్ముల విడి ధర్మసూతి బాణములచే సెల్లె (డు ద్రౌళ్ళినంత తన సేనలు' పర్విడఁ గోరవక్షమా వల్లభుఁడల్ల కాంచి యిఁక వల్లడి తప్పదటంచు డెందమున్ డిల్లపరంగఁ దోఁచమి కిందివిచారము (బూనియేడకో తల్లడమందీ ది బెసుగదా కలితుండయి చాటుమాటుగన్ 156