పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/527

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూత పు రా ణ ము 2 . / 5 అప్పుడు ధర్మరాజు(గని యాదవు(డీగతిఁ జెప్పె ధర్మజా! తప్పని చెప్పబోక రణ ధర్మవిరుద్దమటంచుఁ బల్కఁ టో కిప్పుడు ద్రోణుఁ జేరి వచియించినచో నొకమాట వేగ నీ ముప్పులోలంగు. లేనియెడ మూడును టో మన చావులిప్పుడే | ద్రోణాచార్యుండు సన్య సశస్తుండై నంగాని మన మోర్వంజాలము. వినఁగూడనమాట విన్న చో సతం డW సస్యోసంబుఁ గావించుననుట నీనెంగిన విషయంటె; కావున మన భీము చేఁ జచ్చిన యశ్వత్థామను కుంజరమిషంబున నకు తామ చ చ్చెనని గురునకుం జెప్పు మనవుఁడు ధర్మజుండు కొంతవడి నిష్టంబుఁ జూపకుండి పిదప వల్లేయని ద్రోణాచార్యు నిం జేరి, పేరెలుంగున వశ్వత్థామ చచ్చే సపోయు నీరెలుంగున గుజరంబనియుఁ జెప్ప గురుండు నమ్మి య స్త్రసన్యోసంబు గాపించెను; ధృష్టద్యుమ్నుండపు గు విజృంభించి ద్రోణురథంబు మీఁదికి లంఘించి కేళాశర ణంబుఁ గావించి, రుతుకను తరించి కబంధంబు భూమికి డిగ్గ (ద్రోసెను గురుఁడగు ద్రోణుండీల్గినఁ బరీవాహమునిచ్చి కర్ణుఁబట్లముగ పెన్ గురు సైన్యంబుల కెల్లను గురుపతి, తతై ఎన్య మెల్ల గోలలు సేయన్ పదునేడవదివసమ్మునఁ గదనముఁజేయంగబూని కర్ణార్జునులున్ మరమునఁ ** Uగజేయుచు వెదుర్కోనిరీ నొకరినొకరహీనజపమునన్ | 154