పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/524

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

చ తు ర్థా శ్వాసము మగుఁడు భీభత్సుడు భీభత్సంబుగా భూనభోంత రాళంబు పిక్కటిల్ల దేవద శబుఁ బూరించి, ప్రచండగాండీవ కోదండజ్యూనల్లీ ఓంకారంబునఁ గురు స్వేంబు కలవరపడ, రథం బెక్కి. శకటవ్యూహంబుఁ జే మత్సేనాముఖంబుననున్న గును నితోఁ గయ్యంబాడఁ దొడంగె. శ్రీకృష్ణు డిదిగాంచి కాలహర ణంబగునని తలపోసి గుకకుఁ బ్రదమీణంబుగాఁ దేగుపోనిచ్చి తప్పింప క్రీడి సైంధవుం జేకు తమకంబున శకట వ్యూహంబును జిచుకొనుచు_మహాదారుణంబుగాఁ బోరాడుచుఁ బోవు చుండ, నీకడ శినివరుఁజూచి ధర్మజుడు చెప్పేను నీగురుఁడొకరుండే . సము నెఱవేర్చికోదలఁచి సైన్యసమాకుల మైన మోహం దనుజోరే నేప్రకారముగఁ జోరుచునుండెనో నేనేజికంగళ సో వున నరుఁజేరి తోడ్పడుము ఫౌమ్మన సాత్యకి పొంగిపోవుచున్ మగఁగాచి యున్న ద్రోణునీ మొగమునఁబడక మొగఁ దప్పి పోవుచు ఘోరం బుగ సైన్యముఁబిడఁ గూర్చుచు దిగతుఱకును దిష్టిపీడుగుభాతిఁ జరీంచెన్ శకటవ్యూహ మధ్యభాగంబునకుఁ జనునంత భూశ్రవుం జరుగుపడఁ బాతపగలు 'పొగ లెగయ నొకరినొకరు పేర్కొని 'దార్కోని మార్కొని తులారణంబుఁ జేయుడు నిరువురు వీర థులై ముష్టియుద్ధంబునకుఁ గడంగిరి. భూరిశ్రవసుడు సము త్సాహంబున నె నేయునిబట్టికాని, పడవేసి ఊమ్ముఁ 151