పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/507

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

సూత పురా ణ ము మనస్సునందుంచిని ముచ్చటించెదనని బుజ్జగించుచుం బ్రయాణంబు సన్నద్ధపజూచీ వివిధేయుధంబుల రథంబునంటికీ కొని సాత్యకిని రథం బెక్కించికోని ఈ సక్కఁ గూర్చుండఁ బెట్టికొని హస్తినాపుకోన్ముఖుండై పోయి, ఎవమి ధార్తరాషుఁడు తన హృదయమందు సతము లేళంబు నమ్మక సంచరించు చుండి యొకకంటఁగని పెట్టి యుండునట్టి విదురునింట శ్రీకృష్ణుండు విడిది దిగియె సుయోధన సార్వభౌముని కొలువుకూటంబుఁ బ్రవే శించి సంధి విషయక ప్రసంగంబుఁ గోవింపకమున్న హసీనా పురమునందలి రహస్యంబులఁ దెలిసికొనుట భాన్యంబయెంచి వినకుండు గొలుశనుండియుఁ బాండనప. పాతియని యెంగిన హెఁడగుటచే శ్రీకృష్ణుడు ఏనుగున్కిట బసచే సెను. సుయోధనుం డిది యెజంగి మంత్రిసామంత పరివృతుండై , పిదురునింటికిం జను దెంచి కుశల సమాహారంబు లడిగి తనయింటికి విందారగింప రమ్మని శ్రీకృష్ణునిఁ బ్రార్థింప, పాండుపుత్రులకును ఐగవాఁడపోట నాకుఁ దిగవాఁడవై వి న్యాయమగునే యెంచఁ గంటి విందారగించుటనుచుఁ బుల్లవిఱుపు మాటల నంపిపుచ్చే రాజూ మలుఁడు రారాజ్"డోలగంబుఁ దీర్చి సంధివిషయక ప్రసంగంబు విన శ్రద్ధాళునే సింహాసనంబునఁ గూర్చుండం 134