పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/470

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

చ తు ర్థా శ్వాస ము తండ్రి యానతి నేఁదలఁచాల్చి చేతు రాజసూయ మిశ్రాధ్యకండు ఏపడే కావీ మా పేరుగడన కంసపై 66 విల్చి చెప్పవలసియుండుఁ ఔష్టమాకు అనుచున్న వెంటనే దౌవారికుండు చనుదెంచి శ్రీకృష్ణ నాగమనంబు వినిపిసస యుష్టికుడు దీన 'లేచి యేనుగ, సాష్టాంగేడం:ప్రణామంబులాచరించి శ్రీకృష్ణుని గ్రుచ్చి కౌగలించి యుచితాసనంబునఁ గూర్చుండబెట్టి, కుశలసంప్ర శ్నముఁ జేసి, నారకుంకు చెప్పిన యుదcశంబు విన్పిఁష దరహ సీతవడనుండై యదూద్వహుండు— ఇంతకన్న గావలసిన దేమిమునకు ? తండ్రికన్న జగణండే దైవమొకఁడు ? తండ్రి సంతుష్టిఁ డోందినఁదప్పకుండ భువనమంతయు సంతుష్టి(బొందఁగలదు దైవజ్ఞుల రామించి సుముహూర్తంబు నిశ్చయించి వెంటనే, నల్వుర తమ్ములంబీబీచి నాలుగుదిక్కుల కప్పనంబులన్ గొల్వఁగఁ దేరఁబంపు సమకూర్పుము ద్రవ్యములన్ని చక్కఁగాఁ బిల్వఁగబంపు చుట్టములఁ బెత్తనముందొసరింప ఏప్పుడే పలుఅరచేత యజ్ఞము సెడాపనిపించెదఁ దండ్రి హర్షిలన్ 12 g]