పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/462

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

చ తు ర్ణా శ్వాప ము అడ్డంబువచ్చిన హరిహరాదులనైన “ఉప"ని క్షణములో నదిపై యు శ్రీకృష్ణుఁడేవచ్చి డీకొన్నచో వాని వేరుతువియల విగపై తు దండెత్తిపోయి నే ద్వారకావతిలోన దండాటలాడింతు దండునెల్లి పాండుపుత్రకు లేతోడ్పడవచ్చుచో ముట్టి పెలచవారం తల్ డులిచీపుత్తు పెరియఁ బదివ్రేళ్ళతో నొక్క ప్రేయపోయి నంతమాత్రాన నేమి దురాశగాక ! ఏకలవ్యుడు సర్వలోకైక ఛార్మి కుండనఁగ మారుమోగింతుఁ గుతలమెల్ల అంచు రోషించి మధాచకాలరులఁబంది, చెంచు గూడే ములనుంచి తెచుదొరలని బిలిపించినఁ బేరు మోసిన సెలనీలు కాండ్రు, తడబలుకోండ్రు, వెడుగు వీలుకారడ్రు, వెడవిలు కాండ్రు నెదురు లేక యొకరి నొకరు పీలుచుకొని మించిన భ కితో జేనికడకు రా నేకలవ్యుండు రణభేరి వేయించి, పై నంబుఁ జేసి ద్వారకాపురినిడాజాసి, చుట్టుమూఁగి పై (2డి యాయా చారుల నెల్ల సరికట్టి, ఫురంబుననున్న సరదారుల నాదారులు జేసి, కట్టెదుటనున్న తోటలను, దొడ్ల ను బొడుచేసి, జోదుల పెకండ్ర మడియించి, కృష్ణుండు లేమిచే, మగిడివచ్చె. పదం పడి కొండొక కాలంబున మరల యుద్దంబు ప్రవ ర్తింపసందు నన్యాయంబుగాఁ గృష్ణునిచే సతఁడు నిహతుండయ్యె. 89