పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తృతీ యా శ్వా న మ ఈ యుపాయంబుచే నిప్పు డేయపొయ మెసయకుండఁ బడ సెద నభీష్టసిద్ది యంచు నొలమంత వీక్షించి యిట్లు పాపభీతిఁ బొరయకుండ వక్కణించె: సీతను బట్టి తెచ్చి వనసీమను బెట్టిన నాఁటఁగోలె నేఁ జూతుఁ బురంబునందుఁ బలు చోటుల దుశ్శకునంబు లెన్ని యో భీతి మునింగియుండి బజ బెళుకే నేమియుఁ దోఁచకున్న మీ గీతరి సంధి సేయ నశియింపక నిల్చును లంక యగ్రజా ! రాముఁడు గుణాభిరాముఁడు తామసిగాఁడు శరణంబు తప్పకయిచ్చున్ గామిడి మూఁకల మాటల కేమి కి చెప్పుదురు వార లేమయినసరే శూర్పణఖ తెచ్చి పెట్టి నీ సూడు, సోడు ముట్ట లంక నెల్ల నిపుడు చుట్టఁ బెట్టి కాల్చి వేయంగ నుండె, నే కరణి నేని మిను దక్సింపవలయు సుష్మాయఁటన్న పండ్లు పటపటగోజుకుచుఁ గండ్లుజంముచు నిట్టహాసంబుఁ గావించి కట్టలుకను సోదరుం డిట్టు మాటాడఁజొచ్చె సకట యంచుఁ జిజ్జు నుజ్జాడి లంకాధివిభుఁడు f41