పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తృతీ యా శ్వాస ము ఆర్వులపొ ల్గియున్న యది యా వీలుకాండ్రయొగంబునందువా రౌర్యుబే యూదు రీక్షణను యచ్చటికిం జని యెట్టు లేని నా కార్యముదీర్పఁగా దగీన గట్టుపతాసువు సందియంబులే దౌర్యమనంబు నీ వెటఁగినట్లేరు లేవ్వ రేణుంగ'లేరసస్ . జేనిముదల నౌఁదలఁదాలు నేనటంచు పోరి యాచారము తెలుగు వాఁడనంచు గాలిగాఁబుట్టి పెతగిన గాలికోడుకు గాలినడనేగె రామలక్ష్మణులకడకు తిన్న గా రామలక్ష్మణుల జేరి యందందునిలిచి వందనం బాచరించుచు, దా వచ్చినపని వినయో కుల విన్న వించి, వారివలన సర్వం బెఱిఁగి, సుగ్రీవునితో సఖ్యంబు సమకూర విశ్చయించి, ఋశ్యమూకంబునకుఁ దోడ్కొనిపోయి, కొమ్మల రాపిడిచే నగ్నిని బుట్టించి, యగ్ని సాక్షిగా రామలక్ష్మణ సుగ్రీవులకు సఖ్యంబుఁ గావించినపిమ్మట నొండొరుల భార్యల నొల్లోళళ్లిప్పించుకొనుటకు బాసఁ జేసికొనిరని , సూతుం డా తీయ, దేశి కేంద్)! మీరు చెప్పిన 'వాక్యార్థంబు బోధపడ డయ్యె; విశదీకరించి చెప్పవే యనవుడు సూతమహర్షి యిట్లు చెప్పఁదొడంగెను: