పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

- 2 ఇచ్చట రామచంద్ర ధరణీశుఁడు భార్యను గోలుపోయి యే వచ్చున నేని శోకమును మానఁగ లేక విషణ్ణచిత్తుడై యెచ్చటఁ గొననౌకాయనీ యేగెను రోయుచు గాసనంబులన్ బొచ్చెము లేని సోదరుఁడు మూల్గుచు భక్తీ ని గొల్చి వెంటరా, ఇట్లు పోయినపోకగా బోయి యరణ్యంబులన్నియు గాలించి, పై దేహినిం గానక పోగులుచున్న సొమలÉ్మణు లకు, రావణునిచేఁ గల్పంబడి కొనప్రాణములతో నున్న పితృసఖుండగు జటాయువు సీతాసమాచారంబు విన్పింపం దీన్న (గా నడిగి వారిర్వురు ఋష్యమూకపర్వతంబుఁ జేరి, దట్ట మగు నొక్క పిప్పలి చెట్టు నీడఁబడియున్న రచ్చబండ పై గూర్చుండిరి. మంత్రివిరివృతుఁడై యందు సంచారంబుఁ జేయుచున్న సుగ్రీవుండు దూరముననుండి వీరింజూచి భయ కంపితగాత్రుఁడై, కంటి వె! యాంజ నేయ! రణ' కర్కశులిర్వురు చాపధారులై యెంటరీగాఁగఁ జెట్టుకడ నుండీ! యేపనిగోరి వచ్చిరో " తుంటరు లెవ్వ రేని యిటు తోడ్కొనివచ్చిరొ కీడుసేయఁగా వెంట ని పోయి వారల ప్రవృత్తిని నీవు గ్రహించి రాగఁడే బోల్యమునందు నీవు మునిపల్లెలయందు వసించి చాలఁ గౌ శల్యముతోడుతం జదువు "సాములు నేరిచి ఊర్యభాషసా." కలముగా నైజంగితీదిగాన నీప్పుడు, వారితోడఁ జా" పల్యము లేని మాటలను బల్కి నిజంబును సంగ్రహింవుమా 124