పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తృతీ యా శ్వా ప మ వాఁడు, మునిపల్లెనున్న వారి సడుగ నా కుమార హంతకుని మీ రెజింగియొండనోపుదురని వాన నీటకు వచ్చితీ, కన్న కడుపున నూడుదీర్ప "వేగిరపడుచుంటి, మీరెతీంగినఁ దెల్పి ధన్యులుకండు. ప్రతాప లంకేశ్వరుని సోదరిని జేనకి బ్రతికి పోవుట సుకరము కాదు. ఎఱుంగఁ జెప్పుచుంటి? ననవుడు శ్రీరాముడు “మే మెజుంగుదుము. అతడు మునిజనాపకారి యగుటచే మాచే నిహతుండయ్యె సనీ చెప్పు, మిన్ను ఏతగి కూలినట్లు ని నెజంగంది శూర్పణఖ దుస్సహ జాతి రేకం బుసల గోధవివశయై, 'మునిజనాపకారి యని యపదంబుఁ గల్పించి నిరపరాధుని జంషీ సిగ్గలకుంటి రేల ? వినారు హంత వ్యులు. బ్రావిడ రాజపుత్రికలు పరాభవంబు నీగంజాలుదురని. రెజుంగరు కాబోలు” సంచు మొలనున్న చురియం బెజీకి, మీఁదికిఁబోవ, సీత కెవ్వున కేక వేయ శ్రీరాముం డులికిడి, . శూర్పణఖకరంబు శరంబున నిజీకించి " గట్టిగాఁ బట్టుకోని యడంచియుంచిన, సౌమిత్రి చనుదెంచి పెడ కేలువిడీచిక, రామాజ్ఞ చే, నిన్నహాయయైన యబలను, శతవృద్ధను ముకbe చెవులుంగోసి, విగహపం చేసి, శత్రధర్మమును" నిర్వహించి విడిచిపుచ్చెను. అంత శూర్పణఖ శనలురాజ, రోజుచుఁ బొగులుచు నడవులంబడి సోదరుండరు ఖరుని జేరి తన వరాభ వంబు విన్పింప నతండు మండిపడి, - రాముని పై కి దండెత్తి వచ్చి, ఘోరయుద్ధంబున మృతుండ య్యె, (16) 121.