పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

స శ్రీ కు ఆ ఇ ము | చోరులంబో లో దేశంబుఁ జొచ్చి వారు పూనీ ధర్మవిరుద్ధంబులైన పనులు చేసి రాజాజ్ఞ ప్రతిఘటించెదరు, దండ్యు లైరి డూ కారణము చేత ననుచుఁ దెల్పి, మంచిమాటల జనంబు మానిపించు "లేద దండళాటవినుండి లేనఁగొట్టి పొమ్మను మఁటన్న నా మంత్రణమ్ము వడిసి చనియెఁ దాటకి రాజాజ్ఞఁ జక్కఁ బెట్ట. పూఁచిన కార్యభార మున మున్నడి టకియింటి కేగి మా రీచ సుబోహులం బిలిచి జేని యనుజ్ఞనుడెల్ప. వారలున్ లాంచీ నీతాంతశక్తిని జలంబునఁ దల్లిని గూడి దివ్యవ. ర్మాచిత దేహులై వెడలి యందు చేరిరి యజ్ఞవాటికన్ . చేరి గాధేయునకు జేడు చెప్పినంత ఫూన గ్రుచ్చిన బై వన్నీ బోధపజప నెంత లేసి మాటలని గ్రుడై జేసి నిప్పు తోక్కిన కోఁతియై నెగిరిపడుచు. ఈ పేయంబునఁ క్రిందుమీఁదెలుఁగకా కంపించు దేహంబుతో గోపాటోప విసూర్లమానుఁడయి సంక్"చంబు నేమాత్రము జూపంబోవక కౌశికుండపుడు గ్రచ్చుల్ గొట్టి వాచాలుఁడై మాపస్ వీడఁబోవమంచుఁ బలుకన్ మర్యాద లేకుండఁగన్, \ TH