పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

త్స తీ యా శ్యా స ము ఈగతి నపూర్వ రాజనీతి పరంబు మెజయ, నార దుండు బోధించి, యకికుం డయిన ప్రహ్లాదునిచే వల్లె యనిపించుకొని, సూటిగా విశ్వకర్మ మందిరంబుఁ బ్రవేశించి, గతనంబున మంతనం బాడీ నేర్పరులగు పెక్కుర శిల్పుల సమకూర్చి వారికి రహస్యంబుఁ దెబ్ప వారును, ఎవరికిఁగూడ శంక ఘటియిల్లని నేర్పున మెల్పుతోడ "రేఁ జవ లపకుండ నారదుని పంకము నే గెడుభాతి యు క్లిచేఁ జివరకుఁ డత్సభాస్థలిని జిక్కని చిక్కని మాటుతల్పులన్ గవిసిన యుక్కుకంబమును గట్టిరి శిల్పకళావిదగ్ధులై, ఆఁకొనియున్న సింగము రహస్యముగాఁ గని హా తెచ్చి యే పోకలు పోవసీక యొక బోనునఁ బెట్టి యుపాయలురే కై కొని దాని మండపపుఁ గంబమునం దొరికించి పెట్టి లో మై కని పెట్టియుండి రెబులెనొకదా!యనియార్యమాంత్రికుల్ మజునాడు. హిరణ్యకశివుం డాగ్రహోదగ్రుఁ డే సభా ముఖంబున గద్దె పెఁ గూర్చుండి, గద్దించుచు విష్ణుండు, విష్ణుం "డని నిరంతరంబు, వావిడచి, పలపించు చుంటివి. ఆతం డెక్కడ యదృశ్యుడయి యడంగియుండెనో చూపింతువా? యస్య బ్రహ్లాదుండు వికసితముఖుడై నిర్భయము {{ఇదిగో! నీ సభామంటప స్తంభంబున నుండె, చూడ నిచ్చగింతువేని చూడవే” యసఖుడు. సార్వభౌముడు మండిపడి తోక 4.